సమంత అక్కినేని.. ఈ పేరు వింటే చాలు కుర్రకారుకు మంచి మజా వస్తుంది.తన నటనతో డాన్స్ తో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.కొన్ని సినిమాలు అనంతరం నాగచైతన్య తో ప్రేమలో పడింది.కొన్నిరోజులకు వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే ప్రస్తుతం సమంత తాను చేసిన తప్పులను ఒప్పుకుంది.తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటానని,నేను చేసిన తప్పులు నాకు ఒక గుణపాఠమని అన్నారు.ఓటమి ఎదురైనప్పుడు భయపడకూడదని దైర్యంగా ముందుకు వెళ్తేనే అసలైన విజయమని అన్నారు.ప్రస్తుతం …
Read More »విజయనిర్మల భౌతికకాయం దగ్గర కన్నీరు మున్నీరైన కృష్ణ
గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికకాయం నానక్రామ్ గూడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్చించేందుకు తరలివస్తున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికాయాన్ని ఫిలించాంబర్లో కొంత సమయం ఉంచిన తరువాత అంత్యక్రియలు …
Read More »ఇక ఎప్పటికి పవన్ కల్యాణ్ ఏపీలో గెలవలేడు..ప్రజలను ఏం మాట్లాడినాడో చూడండి.. ఇంత చులకన
సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు, అన్న చేయలేకపోయినా తమ్ముడు నమ్మకంగా చేస్తానంటున్నాడు, సీట్లు రాకపోయినా ఓట్లు చాలు పాతికేళ్ల పాటు రాజకీయ ప్రస్థానాన్ని కొసాగిస్తానన్నాడు.. ఇలాంటి ఓ సింపతీ పవన్ కల్యాణ్ పై కొంతమంది ప్రజల్లో ఉండేది. రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ని చూసి తటస్థుల్లో జాలి, జనసైనికుల్లో ఆగ్రహం రెండూ సమపాళ్లలో కనిపించేవి. కానీ క్రమక్రమంగా ఆ సింపతీ పోతోంది, అందర్లో పవన్ అంటే అసహనం, కోపం …
Read More »సూపర్స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూత
అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో …
Read More »‘రాగల 24గంటల్లో’..ఏమ్ జరగనుంది ?ఫస్ట్ లుక్ సూపర్ !
రాగల 24గంటల్లో…ఇది చెప్పగానే ఎవరు,ఏమ్ జరుగుతుంది అని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తారు.చాలా మంది భయపడతారు కుడా.కాని రాగల 24గంటల్లో అనేది ఒక సినిమా..దీనికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, ఎస్ఎన్సి క్రియేషన్స్ బ్యానర్పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వార్తల్లో వాతావరణం గురించి చెప్పినప్పుడు రాగల 24గంటల్లో అని మొదలుపెట్టి.. ఎలా …
Read More »యంగ్ రెబెల్ స్టార్ర్ పై సంచలన కామెంట్స్ చేసిన లేడీ డైరెక్టర్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో చాలా బిజీ బిజీ గా ఉన్నాడు.చిత్ర యూనిట్ కూడా సినిమా ఫాస్ట్ గా పూర్తి చెయ్యాలని ఆలోచనలో ఉంది.ఇప్పటికే ప్రభాస్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారని అందరికి తెలుసు.అయితే టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసింది.ఇంతకు ప్రభాస్ పై చేసిన ఆ కామెంట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..ఇంతకు ఆ కామెంట్ ఏంటో …
Read More »అన్న రెండో పెళ్లిలో..ఎక్కడా కనిపించని అల్లు అర్జున్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు బాబీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నీలు షా అనే యోగా ట్రైనర్ని వివాహం చేసుకున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా పలు కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. ముంబైకి చెందిన యోగా ట్రైనర్ నీలూ షా పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా …
Read More »ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్
తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల …
Read More »చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందం..రాంగోపాల్ వర్మ సంచలనమైన ట్విట్
దర్శకుడు రాంగోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు నాదెండ్ల భస్కరావు వెన్నుపోడు పొడిస్తే.. ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో ట్విట్ చేస్తూ.. ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం వైఎస్ జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. …
Read More »తల్లి కాబోతున్న గీతామాధురి..సీమంతం వీడియో వైరల్
తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న ప్రముఖ సింగర్ గీతా మాధురి. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే సోషల్ మీడియాలో గీతా మాధురి తల్లి కాబోతోందంటూ వార్తలు …
Read More »