సూపర్ స్టార్ మహేష్ కూతురు సితార తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.ఇప్పటికే చాల వరకు తన పోస్టులు మొత్తం సోషల్ మీడియాలో పెడుతుంది సితార..కాని అవి సోషల్ మీడియా పోస్ట్ లానే ఉండేవి.ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఛానల్ లో జాయిన్ అయ్యిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సితార ఏ అండ్ ఎస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.సితారతో పాటుగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు కూడా …
Read More »విజయ్ దేవరకొండతో బిజినెస్ చేయనున్న ముద్దుగుమ్మ..ఎవరో తెలుసా ?
విజయ్ దేవరకొండ ఇటీవలే రౌడీ వేర్ అనే పేరుతో గార్మెంట్స్ బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఈ సరికొత్త డిజైన్ లతో ఇప్పటివరకు బాయ్స్ కి మాత్రమే ఉండేవి.కాని ఇప్పుడు రష్మిక బ్రాండ్ తో అమ్మాయిలకు కూడా గార్మెంట్స్ అందించాలని ప్లానింగ్ లో విజయ్ ఉన్నాడు.ఇవి త్వరలోనే అందరికి అందుబాట్లోకి రానున్నాయి.అయితే అబ్బాయిల బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ఉండగా..అమ్మాయిలకు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ అని సమాచారం.ఇప్పటికే …
Read More »‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టా, ఫట్టా..?
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్, డైరెక్టర్ పూరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రం విడుదల చేసాడు పూరి.దీంతో భారీ అంచనాలతో మూవీ రిలీజ్ అయ్యింది.ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీసర్ మంచి మాస్ అట్రాక్షన్ ను తీసుకొచ్చాయి.రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ …
Read More »మారుతి ట్వీటుకు కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆదుర్స్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి …
Read More »20 ఏళ్ల ఓ సంగీత ప్రయాణం..స్మిత
నాకు ఇంకా నిన్నటి మాదిరే అనిపిస్తుంది. అసలే మాత్రం అంచనాలు లేకుండా.. ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండానే వచ్చాను. అక్కడ్నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్రతీ క్షణం …
Read More »లారెన్స్ పెద్ద మనసుతో…పిల్లాడికి సాయం !
సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …
Read More »నటితో టీవీ యాంకర్ అసభ్య ప్రవర్తన..!
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9కి చెందిన ప్రముఖ యాంకర్ సత్య,నటుడు కత్తి మహేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి సునీత బోయ నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరం బంజరాహీల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ పద్నాలుగు తారీఖున టీవీ9 యాంకర్ సత్య నిర్వహించిన ఒక చర్చావేదిక కార్యక్రమానికి నటి సునీత బోయ,నటుడు కత్తి మహేష్ …
Read More »నటి జ్యోతికపై ఫిర్యాదు..!
సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …
Read More »కింగ్ నాగార్జున `మన్మథుడు 2`.. రిలీజ్ డేట్ ఫిక్స్ !
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కలయికలో వస్తున్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు నాగార్జున , పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డబ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 9న ఈ …
Read More »అలీని పవన్ అవమానిస్తే…జగన్ నేడు కీలక పదవి…వైసీపీలోకి సినీ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులను ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సినీ ప్రముఖులకు సైతం కొన్ని పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై ఆయన క్లారిటీకి వచ్చేసినట్లు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే …
Read More »