ఖయూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్ పై గౌతమ్ రాజ్ కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. see also:విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!! ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ …
Read More »నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు పడ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …
Read More »విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారాణి గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వార్తలపై ఇప్పటికే ఒకసారి స్పందించగా..తాజాగా మరోసారి మనోజ్ స్పందించారు.ఓ నెటిజన్ మనోజ్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. see also:విక్రమ్ కే కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో..! దీనికి మనోజ్ “ప్రణతి నా దేవత ” అంటూ …
Read More »” కాలా ” మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
నిన్నప్రపంచవ్యాప్తంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం “కాలా”.ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి. see …
Read More »మరోసారి ఫిదా అయిన సమంత..!!
ప్రముఖ సినీ నటి సమంత,రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇప్పటికికూడా విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాట చాలా పాప్యులర్ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్ చేసింది. see …
Read More »వారిద్దరిలో ఎవరు వచ్చినా నాకు ఓకే..!
శ్రీరెడ్డి. గతంలో విద్యాబాలన్ నటించిన డర్జీ పిక్చర్ను తలపించేలా, డర్జీ పిక్చర్ను మించి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి ఏ సోషల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఆ ఇంటర్వ్యూ సెగలు టాలీవుడ్ను తాకుతున్నాయి. దీనికి కారణం టాలీవుడ్ హీరోలను సైతం వదలకుండా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలే. అయితే, శ్రీరెడ్డి తాను చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలను జోడిస్తూ ఫోటోలను సైతం విడుదల చేస్తోంది. అందులో భాగంగా బయటకు వచ్చినవే …
Read More »రేటు పెంచిన పింపుల్స్ బ్యూటీ..!
ఫిదా చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ సాయిపల్లవి. మొదటి చిత్రంతోనే టాప్ హీరోయిన్గా సాయిపల్లవి గుర్తింపు తెచ్చుకుంది. అటు టాలీవుడ్తోపాటు, అటు కోలీవుడ్లోనూ సాయి పల్లవి వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. సూర్య, ధనుష్ లాంటి స్టార్ల పక్కన జతకడుతోంది. see also; తాజాగా సాయి పల్లవి కోలీవుడ్ హీరో సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం సాయి పల్లవి 1.8 లక్షల పారితోషకాన్ని అందుకున్నట్టు సమాచారం. …
Read More »విక్రమ్ కే కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో..!
దువ్వాడ జగన్నాథం సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ మార్చాడు. కొత్త దర్శకులైతే పూర్తిగా శ్రమించడంతోపాటు.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వారే జాగ్రత్తలు తీసుకుంటారంటూ అందులో భాగంగానే వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య చిత్రం అప్పగించారు. see also: నా పేరు సూర్యతో కూడా అపజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో అప్సైట్ అయిన బన్నీ పాత …
Read More »శుభవార్త చెప్పిన రాథిక..!
ప్రముఖ నటి రాథికా శరత్ కుమార్ అమ్మమ్మ అయ్యారు. బుధవారం రాత్రి ఆమె కుమార్తె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాథిక తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తెకు మగ బిడ్డ అని, తాను అమ్మమ్మ అయినట్టు రాథిక తెలిపింది. see also;విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!! see also: ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క డైలీ సీరియల్స్లో …
Read More »సిల్లీ ఫెలోస్ ఫస్ట్ లుక్ రిలీజ్..!!
తెలుగు ప్రజల మనసు దోచుకున్న సూర్యవంశం, సుస్వాగతం లాంటి మంచి హిట్ సినిమాలో డైరెక్షన్ తో అదరగొట్టిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్. తాజాగా హాస్య నటుడు సునీల్, అల్లరి నరేష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఇవాళ సిల్లీఫెలోస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. see also:పవన్ గురించి చెప్పిన …
Read More »