ప్రముఖ వివాదల రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు అయిన వర్మపై విజయవాడలో బిజెపి నేతలు పోలీస్ కేసు పెట్టారు. జీఎస్టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు …
Read More »ఈ హీరో గురించి తెలిస్తే.. నాలుగు తిట్టినా తిడతారు..!!
సినీ ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలన్నా.. రాణించాలన్నా అంత ఈజీ కాదు. ఇది జగమెరిగిన సత్యం. కష్టం, టాలెంట్, అదృష్టం, డబ్బు ఇలా అన్నీ ఉండాల్సిందే మరీ. ఇప్పుడు సినీ ఇండస్ర్టీని పరిశీలిస్తే.. కొందరు బ్యాక్గ్రౌండ్తోను.. మరికొందరు టాలెంట్తోను.. మరికొందరు అదృష్టంతోను రాణిస్తున్న వారే. బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పి సినీ ఇండస్ర్టీలో రాణిస్తున్న వారిలో ప్రముఖులు చాలామందే ఉన్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే.. ఇలా పైన చెప్పిన …
Read More »ఎవరు ఆ అమ్మాయిలు…? నీకు ఎలా తెలుసు..? వాళ్లు వీళ్లేనా..?
జన సేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తూ నిత్యం మీడియాలో నానుతున్న, తనకు హైప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ చిత్రాల విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు …
Read More »పవన్ కళ్యాణ్ మనిషి కాదని నిరూపిస్తా..!!
నాకు అనైతికతను అంటగట్టి.. నా ఆర్గ్యుమెంట్కు, అభిప్రాయాలకు క్రెడిబిలిటీ లేదని నిరూపించాలని ప్రయత్నం చేస్తే.. అతను అసలు మనిషే కాదని నిరూపిస్తా.. త్రివిక్రమ్ అనే వాడిని తీసుకురండి అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్పై విరుచుకుపడ్డాడు కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »పవన్ కళ్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏమి జరుగుతుందంటే?
పవన్ కల్యాణ్ మూడో భార్య పడుకున్నాక ఏం జరుగుతోందంటే..? ఈ విషయంపై నోరు విప్పారు సినీ క్రిటిక్ కత్తి మహేష్. సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే, ఇటీవల తనపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేశారని, దీనిపై కత్తి మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి …
Read More »వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి
సీనీ విమర్శకుడు కత్తి మహేష్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు .నిన్న ( గురువారం ) రాత్రి జూబ్లిహిల్స్ నుండి కొండాపూర్ వెళ్ళుతున్న సమయంలో శిల్పారామం దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కత్తి మహేష్ పై కోడిగుడ్ల తో దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా దాడికి పాల్పడిన నిందుతుల పై తగిన చర్యలు …
Read More »రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన…మోహన్ బాబు
టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ …
Read More »బుల్లితెర బ్రేకింగ్ ట్విస్ట్… రష్మీనే పెళ్లి చేసుకుంటాన్న సుధీర్.. స్టేజ్ పైనే కిస్ ఇచ్చిన రష్మీ…!
జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ-సుడిగాలి సుధీర్కు లింకుందని.. ఆతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లు కాదు నిజమేనని అనిపించేవిధంగా ఇద్దరూ ప్రవర్తిస్తుంటారు. మరో వైపు షోలో కూడా ఇతర టీమ్ సభ్యులు ఇద్దరి మధ్య ఏదో …
Read More »యాంకర్ ప్రదీప్ కు 3 సంవత్సరాలు…. నాంపల్లి కోర్టు సంఛలన తీర్పు
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గత ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్ చేసి కౌన్సిలింగ్ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు …
Read More »వారంతా బట్టలు వేసుకుని ఉండరు కదా..!!
సినీ నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ చిత్రీకరిస్తున్న జీఎస్టీపై మాట్లాడారు. స్ర్తీ స్వేచ్ఛ అనేది ఆ మహిళ నిర్ణయమని, ఆర్జీవీ గారి జీఎస్టీలో ఫోర్న్ అనేది లీగల్ అయితే, దానికి పర్సెప్షన్ ఎలా ఉంటుంది. అనే విషయం ఆర్జీవి తన జీఎస్టీలో చూపించనున్నట్లు తాను భావిస్తున్నానని …
Read More »