తన లైంగిక కోరికను తీర్చలేదన్న కారణంతో ఓ వ్యక్తి వివాహితను హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్గర్లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి హేమంత్ కట్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మహిళ పొలానికి వెళ్తుంది. కాగా రాజేశ్ పవార్(30) అనే వ్యక్తి మహిళను దారిలో అడ్డగించి తన లైంగిక కోరిక తీర్చాల్సిందిగా బెదిరింపులకు గురిచేశాడు. రాజేశ్ కోరికను తిరస్కరించిన సదరు …
Read More »చంద్రయాన్ – 2 ప్రయోగానికి డేట్ ఫిక్స్..వెల్లడించిన ఇస్రో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై …
Read More »లారెన్స్ పెద్ద మనసుతో…పిల్లాడికి సాయం !
సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …
Read More »ప్రధాని మోదీ కీలక నిర్ణయం. వైఎస్ జగన్కు భారీ గిఫ్ట్ …టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ఏపీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందే తన వద్దకు వచ్చిన వైసీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన తొలి విజప్తి పైన ముఖ్య అడుగు వేస్తునట్లు తెలుస్తుంది. .ప్రధాని తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రికి భారీ ఉపశమనం కలిగిస్తోంది. ఏపి విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తరువా త దీని పైన …
Read More »కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం
గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …
Read More »నటి జ్యోతికపై ఫిర్యాదు..!
సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …
Read More »బుుషికేష్లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!
హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైనది…చాతుర్మాస్య దీక్ష. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి గత 15 ఏళ్లుగా ఇట్టి చాతుర్మాస్య దీక్షను క్రమం తప్పకుండా తపస్సులా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు బుుషికేష్లో శారదాపీఠం శాఖలో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభించే ముందు గంగానదీమ తల్లికి పసుపు, కుంకుమలతో అభిషేకం …
Read More »తమిళనాడులో 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్..
జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …
Read More »బుుషికేష్లో దరువు ఎండీ కరణ్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు…!
శ్రీ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి కూడా స్వామిజీతో కలిసి చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు.ఈనెల 16 నుండి సెప్టెంబర్ 14 వరకు దాదాపు రెండు నెలల పాటు శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్షను పాటించనున్నారు. దీక్ష నిమిత్తం ఈ నెల 5 వ తేదీనే స్వామిజీ బుుషికేష్కు చేరుకున్న సంగతి …
Read More »ఆగిపోయిన చంద్రయాన్-2..క్లారిటీ ఇచ్చిన సిబ్బంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయింది.నిన్న అర్ధరాత్రి తరవుత దీనిని అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేశారు.మల్లా ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడుతూ ఇలాంటి విషయాలు అప్పట్లో అమెరికా, రష్యాలో కూడా జరిగాయని తెలిపారు.రాకెట్ లో చిన్న చిన్న లీక్ లు ఉన్నాయని.ఈ మేరకు విశ్లేషణ జరుగుతుందని అన్నారు.ఈ ప్రయోగానికి మరికొన్ని …
Read More »