వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు … ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే … ఆయన అనుగ్రహాన్ని పొందవలసినదే. సాక్షాత్తు బ్రహ్మ దేవుడు సైతం తన సృష్టి రచనకి ముందు గణపతిని పూజించినట్టుగా ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటూ వుంటారు. పూర్వం గజముఖుడనే రాక్షసుడు పరమ శివుడిని తన తపస్సుచే మెప్పించి, …
Read More »వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకుంటే పుణ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకోండి
మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే …
Read More »వినాయక చవితి విశేషాలు..
వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి …
Read More »వినాయకచవితి విశిష్టత ఏంటో తెలుసా?
భారతీయ సాంప్రదాయాల్లో అన్ని వర్గాలు జరుపుకొనే పండగలలో వినాయక చవితి ముక్యమైనది. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున ఈ పండగ జరుపుకుంటారు.ఈ పండగకు చాల విశిష్టత ఉంది….ఏ పని చేయాలన్న ముందుగా వినాయక పూజతో ప్రారంభిస్తారు.అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారువినాయకుడి ఆశీస్సులు ఉంటే అన్నింటా …
Read More »ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!
కొన్నేళ్లుగా నలుగుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి దురుదెబ్బ తగిలింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్మెంట్ కోరుతూ ఆదాయంపన్నుశాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్ డిపార్ట్ మెంట్కు ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని …
Read More »కేరళకు విరాళం ఇచ్చిన బిచ్చగాడు
కేరళకు చెందిన మోహన్ అనే ఓ బిచ్చగాడు సోషల్ మీడియాలో ప్రశంసలుపొందుతున్నాడు. బిచ్చమేత్తుకుంటూ తాను సేకరించిన మొత్తం లో రూ.94 కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు.కొట్టయానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ రషీద్ ఇంటికి వెళ్లి డబ్బు ఇవ్వాలనుకున్నాడు.అయితే అతడిని చూసిన రషీద్ 20రూపాయలు బిచ్చంగా ఇవ్వడం జరిగింది.అతడిచ్చిన డబ్బుని తిరస్కరించి,తనవద్ద ఉన్న రూ.94 సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపమని కోరాడు.ఇతడి గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో …
Read More »సెప్టంబర్ 1నుంచి అమలులోకి వచ్చిన కొత్త 100నోటు
పాత కరెన్సీ స్థానంలో రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది. ఈనెల 1నుంచి కొత్త 100 నోటు అమల్లోకి వచ్చాయి. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం …
Read More »సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్, ఫేస్బుక్లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్బుక్లో కనీసం 15,000 లైకులు, ట్విటర్లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్ …
Read More »యూఏఈ సాయం అందుతుందన్న కేరళ సీఎం
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన కేరళకు చాలామంది విరాళాలు ఇచ్చారని వాళ్ళకి సీఎం పినరయి విజయన్ రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ మేరకు ఆ రాష్ట్ర ఆయన ఓ ప్రకటన చేశారు. కేరళకు రూ .700 కోట్ల యుఏఈ సహయం ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిన విషయం అందరికి తెలిసినదే.కాని యూఏఈ నుంచి సహాయం అందుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. వరదల సమయంలో అత్యంత ప్రతిభ …
Read More »స్వయంగా పర్యటించి చలించిపోయిన నీతా అంబానీ.. మంచి మనసుందని నిరూపించుకున్నారు
వరదలతో నష్టపోయిన కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ నుంచి 71కోట్లు సహాయం చేసారు. 21 కోట్లు చెక్ ను ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కేరళ ముఖ్యమంత్రి విజయన్కు అందజేశారు. అలాగే వరద బాధితులకు అవసరమైన రూ.50 కోట్ల విలువైన సామాగ్రిని పంపిణీ చేశారు. ముందగా కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన నీతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. వర్షాలకారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో ఎంతో మంది ఆ వరదల్లో కొట్టుకుపోయారని …
Read More »