Home / POLITICS (page 111)

POLITICS

చంద్రబాబూ అది ప్రెస్ కాన్ఫరెన్సా లేదా సంతాప సమావేశమా ?

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇన్ సైడ్ …

Read More »

కాళేశ్వరంపై గవర్నర్‌ తమిళిసై ప్రశంసలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అద్భుతమన్నారు. పర్యావరణాన్ని పాడుచేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 34 వ ఇండియన్‌ ఇంజనీర్స్‌ కాంగ్రెస్‌ కు గవర్నర్‌ తమిళిసైతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు.. చక్కని ఎకో సిస్టమ్‌ అందివ్వాల్సిన బాధ్యత మనపై …

Read More »

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం..వినోద్

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలువాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు.. కొన్ని చోట్ల వ్యక్తుల పలుకుబడి, సామాజిక పరమైన అంశాలు ఉంటాయి. టికెట్ వచ్చిన …

Read More »

అప్పుడు తెలంగాణ..ఇప్పుడు ఉత్తరాంధ్ర.. ఇదేం రాజకీయం బాబు..?

నలబైఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యిందని చెప్పాలి. మొన్నటివరకు నాగులు మూలలు నలుగురు ఉండేవారు ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అయినప్పటికీ ఆయనలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకింత రాజకీయ పిచ్చో అర్ధంకాని పరిస్థితి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నినాదం విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేస్తే వారు ఛీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలో కూడా అదే జరగనుంది. రాజధాని …

Read More »

ఇక భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి లేనట్టే..?

ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం …

Read More »

రెండు నివేదికల పై చర్చించాకే తుది నిర్ణయం.. కన్నబాబు!

కాబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు రాజధానుల విషయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు.జీఎన్ రావు కమిటీ నివేదిక పై కేబినెట్ సమావేశంలో చర్చించామని  బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. రెండు నివేదికల పై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ తరువాత అన్ని విషయాలను మంత్రివర్గం కూలంకుశంగా చర్చిస్తుందని కన్నబాబు అన్నారు.

Read More »

ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో టీడీపీపై ధ్వజమెత్తిన వేణుంబాక !

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. దాంతో ఫైర్ అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …

Read More »

డిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు జగన్ పాలనను అనుసరించాలంటున్న జస్టిస్‌ వి.ఈశ్వరయ్య !

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం నెలకొల్పేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఐతే ఈ విషయాన్ని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్ధావించడం జరిగింది. బీసీనేతలు రాష్ట్రాలను ఏలినప్పటికీ తగిన స్ధాయిలో బీసీ లకు న్యాయం జరగలేదని,  ఏపీలో వైఎస్సార్‌ …

Read More »

రాజధాని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ పై లోకేష్ కొత్త కోణం..!

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని,  ట్రేడింగ్‌కు పాల్పడ్డ  టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.   టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా?  రైతులు ఇన్ సైడ్ …

Read More »

రాజధాని విషయంలో చంద్రబాబు యూటర్న్..?

తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి  వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat