ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. …
Read More »విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!
చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …
Read More »వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …
Read More »మూలా నక్షత్రం రోజున దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ఏం కోరుకున్నారు..?
దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పట్టుచీర వెళ్లడంతో జగన్ తన శిరస్సుపై వుంచుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసి వేద పండితులు ఆయనకు ఆశీర్వదించారు. అయితే అక్కడికి …
Read More »మోడీ సహకరిస్తారా…జగన్ ఏం చేయబోతున్నారు…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ జగన్ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలవరం వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని జగన్ కోరనున్నారు. అలాగే గోదావరి జలాలను …
Read More »టీడీపీపై మరో బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం..!
సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …
Read More »చంద్రబాబుకి భయం మొదలైంది…అందుకేనా ఈ ప్రయత్నాలన్నీ..?
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …
Read More »ప్రభుత్వం మరో నిర్ణయం.. గ్రామ పోస్టుల పేర్లు మార్పు
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2)గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్(గ్రేడ్-2)గా, ఏఎన్ఎమ్ పోస్టును ఏఎన్ఎమ్ గ్రేడ్-3గా, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్.కె రోజా..!
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …
Read More »పచ్చటి పంట పొలాలతో కళకళలాడుతున్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »