ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు …
Read More »బాబాయ్ వైవీకి జగన్ గిఫ్ట్..అదేంటో తెలుసా?
వైవీ సుబ్బారెడ్డి..ఇతడు జగన్ కు సొంత కుటుంభ వ్యక్తి అన్నట్టు.జగన్ కు వరుసకు బాబాయ్ అవుతాడు.వైవీ సుబ్బారెడ్డి 2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.అలాంటి మనిషికి 2019ఎన్నికల్లో జగన్ సీటు ఇవ్వలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టారు జగన్.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన …
Read More »జగన్ కనీసం ప్రెస్మీట్ పెట్టలేదు.. చంద్రబాబు ఐతే ప్రకటనలు, యాడ్ లు, ప్రెస్మీట్లు, పచ్చ రాతలతో ప్రజలకు పిచ్చెక్కిపోయేది
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం అంశంపై చర్చించారు. గ్రామీణ స్థాయిలో గర్భిణీలు, బాలింతల పట్ల జాగ్రత్తలు తీసుకునే ఆశా వర్కర్ల జీతాన్ని పెంచడంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే …
Read More »ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ? విజయసాయి రెడ్డి
2014లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసి గెలిచారనే చెప్పాలి ఎందుకంటే..ఆయన గెలిచిన తరువాత చేస్తానన్న ఒక్క హామీ కూడా నిరవేరలేదు.ఎందుకని అడిగితే మాత్రమే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పేవారు.మరి అంత లోటు బడ్జెట్ లో ఎలక్షన్లకు రెండు నెలలు ముందు ఎందుకు ఇచ్చారు.చంద్రబాబు ఓడిపోతాడని తెలిసి డబ్బులు జల్లితే ఓట్లు వేస్తారని అనుకున్న చంద్రబాబుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు …
Read More »యాక్సిడెంట్ జరిగితే కారు ఆపి, ధైర్యం చెప్పి, వైద్యం చేయించిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటినుంచి డైనమిక్ లీడర్ గా దూసుకెళ్తున్నారు. గెలిచిన వారం రోజుల్లోనే అందరు అధికారులను పిలిచి తప్పు ఒప్పులు ఎంటే సరిచేసుకోవాలని కోరారు. విననివారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనకు లంచాలు, డబ్బులు వద్దని.. చిలకలూరి పేట ప్రజల ముఖాల్లో నవ్వు మాత్రమే కావాలని కోరారు. అయితే తాజాగా చిలకలూరిపేట నుంచి …
Read More »ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్
మంగళవారం జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా తీర్పు ఇవ్వనున్నరని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహాక అధ్యక్షులు కెటి రామారావు ధీమా వ్యక్తం చేశారు. అన్ని జడ్పీ ఫీఠాలను కైవసం చేసుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ ఎన్నికల ఇంచార్జ్ లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నియమించారు. ఈ మేరకు …
Read More »తనను కలవడానికి వచ్చేవారు పూలదండలు తీసుకురావొద్దు.. నోట్ బుక్స్ తీసుకురావాలంటున్న
తనను కలవడానికి వచ్చేవారు పూలు, దండలు, బొకేలు తీసుకురావొద్దని నోట్ బుక్స్ తీసుకురావాలని దెందులూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి గారి విజ్ఞప్తి చేస్తున్నారు. అబ్బయ్య చౌదరిని కలవడానికి వచ్చే వ్యక్తులు ఎవ్వరూ పూల బుకెలు దయచేసి తీసుకొని రావొద్దని, ఆ పూల బుకెల స్థానంలో నోట్ పుస్తకాలు తీసుకుని రావాలని కోరుతున్నారు. మీరు తెచ్చే …
Read More »ఇప్పుడు నేను తినేదే అందరికీ పెట్టండి అన్నాడు.. మొన్న అసలు ఏం వండిచాడో కూడా తెలియదు
సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ పనుల్లో బిజీ అయ్యారు. సెక్రటేరియట్ రెడీ కాకపోవటంతో తాడేపల్లిలోని ఇంటి నుంచే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అయితే అధికారులు, ఉన్నతాధికారులతో జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యాహ్నం అధికారులకు ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లోనే అధికారులు, ఉన్నతాధికారులకు భోజనాలు ఏర్పాటు చేయాలని, తాను …
Read More »జగన్పై రాజకీయ విమర్శలు చేశా తప్ప ఎప్పుడూ ద్వేషించలేదు.. వైఎస్ తో నాకు అనుబంధం ఉంది
సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లుగా సహకరించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తన తండ్రి సంజీవ్రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పుకోవాలని భావిస్తున్నట్లు జేసీ వెల్లడించారు. …
Read More »మాజీ ఎంపీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు మురళీ మోహన్ను పరామర్శించారు. అప్పట్లో ఆయన వీడియో చేసి అసలేం జరిగిందన్న విషయం వివరించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా.. మురళీ …
Read More »