మాజీ సీయం చంద్రబాబు నాయుడు తన హంగూ ఆర్బాటాల్ని ప్రదర్శించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా మందీ, మార్బలంతో హడావిడి చేసారు. ఇక విదేశీ పర్యటనలకైతే చెప్పాల్సిన అవసరవం ఉండదు. ఒక టీం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో, అంత నష్టం జరిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్రశ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …
Read More »వెళ్లి కలుస్తున్నారే కానీ లోలోపడి భయపడి చస్తున్నారట.. కానీ జగన్ ఏం చేస్తున్నారంటే
తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా …
Read More »జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.. విజయసాయి వ్యూహాలతో వైసీపీకి అధికారం
2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను …
Read More »లోకేష్తో తన సంబంధం గురించి యామిని సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడైన మంత్రి లోకేష్ గురించి ఇటీవల ఓ వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మకు లోకేష్కు మధ్య `సన్నిహిత సంబంధం` ఉందని జనసేన పార్టీకి చెందిన ఓ మహిళా నేత ఆరోపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. లోకేష్-యామిని సంబంధం గురించి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు …
Read More »జగన్ ను కలిసిన కుమార మంగళం బిర్లా..పెట్టుబడులు పెట్టనున్నారా?
ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత …
Read More »వైసీపీలో చేరబోతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే..!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థిగా బాబ్జి, జనసేన అభ్యర్ధి గుణ్ణం నాగబాబుపై గెలుపొందారు. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా మొత్తం 175 స్థానాల్లో 151 సీట్లు వైసీపీ గెలవగా టీడీపీ తరపున 23మంది మాత్రమే గెలిచారు. పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లాలో విలక్షణమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైవిధ్యం కోరుకుంటారని చాలా సందర్భాల్లో రుజువైంది. ఈసారి త్రిముఖపోటీ …
Read More »టీడీపీకి నేటితో మానవత్వ విలువలు మొత్తం పోయాయి..లక్ష్మీపార్వతి
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులు అర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ పార్టీ మరియు నాయకుడు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కనీస భాద్యత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయపోవడం,కనీసం ఆయన ఘాట్ ను అలంకరించాపోవడం పై టీడీపీ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరిక తీర్చిన సీఎం కేసీఆర్..!!
వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి తీర్చారు. సీఎం కేసీఆర్ ఆదివారం తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరుపతి లోనే బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు. తర్వాత సీఎం కేసీఆర్ దంపతులు.. …
Read More »గల్లా జయదేవ్ కు దిమ్మతిరిగే వార్త..? స్వయాన బావమరిదే!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరో.తాను ఏదైనా సినిమాలో నటిస్తే తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తాడని చెప్పాలి.హీరోగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా మహేష్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటాడని చెప్పాలి ఎందుకంటే తాను ఎలాంటి బిజినెస్ లో అడుగు పెట్టిన ఆ వ్యాపారం లభాలలోనే నడుస్తుందని చెప్పాలి.ప్రస్తుతం తాను హైదరాబాద్ లో భారీ ఎత్తున ఏఎంబీ సినిమాస్ పేరుతో ఒక …
Read More »ఎమ్మెల్సీ అబ్యార్ధిగా నవీన్ రావు..!!
ఎమ్మెల్యీల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడడంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో …
Read More »