Home / POLITICS (page 249)

POLITICS

ఉత్తమ్ సరికొత్త డిమాండ్..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఓటర్ల జాబితా లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ ఓటర్ల జాబిత రెడీ అయ్యేవరకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.అయితే ఇప్పటికే ఏపీ …

Read More »

రవిప్రకాష్ ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి.? పోలీసుల అదుపులో రవిప్రకాష్ అనుచరుడు

TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …

Read More »

ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ కు ఎన్నేళ్ళు జైలుశిక్ష పడొచ్చు..?

టీవీ9 రవి ప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో  మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు టీవీ9 సీఈఓ ప్రకాష్ చీటింగ్ కేసు పెట్టారు ఈ క్రమంలోనే పోలీసులు రవిప్రకాష్ పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు గత నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు …

Read More »

రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం..భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Tv9 సీఈవో రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.రవి ప్రకాష్ ఛానల్ ని తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని అడుగడుగునా అడ్డంకులు పెడుతూ..చివరికి ఒక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసాడు.అంతే కాకుండు నిధులు కూడా మళ్ళించడం జరిగింది.ఈ మేరకు టీవీ9 యాజమాన్యం రవి ప్రకాష్ ని సీఈవో పదవి నుండి తొలిగించింది.అయితే అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 406, 467, ఐటీ యాక్ట్‌ 56 సెక్షన్ల కింద …

Read More »

ఏపీ జగన్‌దే…వైసీపీకి 110 సీట్లు.. బీజేపీ నేత జోస్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం ఎవ‌రిదో దాదాపు ఖ‌రారు అయిపోయిన‌ట్లే. ఏపీలో పోలింగ్ జరిగి ఇంకో మూడు రోజులు గడిస్తే నెల రోజులు అవుతుండ‌గా ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఓ క్లారిటీకి వ‌చ్చారు. ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండ‌గా జనసేన పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాన‌ని ఆశ‌ప‌డుతోంది. అయితే, ప్ర‌జ‌లు మాత్రం అధికారం వైసీపీదేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. గ‌ల్లీలో ప్ర‌జ‌ల మాట‌ ఇలా ఉండ‌గా, …

Read More »

ఇదిగో సాక్ష్యం.. మాదే నిజ‌మైన స‌ర్వే.!

2019 ఎన్నిక‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ ఉండ‌గా. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, నేష‌న‌ల్ న్యూస్ ఛానెళ్ల స‌ర్వేల ఫ‌లితాలు ఆయా పార్టీల‌కు తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తున్నాయి. ప‌లు స‌ర్వేసంస్థ‌లు, న్యూస్ ఛానెళ్లు ఆయా పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వే రిపోర్ట్‌ల‌ను ఇవ్వ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఈ రిపోర్ట్‌లే ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌మైన గంధ‌ర‌గోళానికి గురిచేయ‌డమే కాకుండా స‌ర్వే ఫ‌లితాల‌పై విశ్వ‌స‌నీయ‌త స‌న్న‌గిల్లేల్లా చేస్తుంది.అస‌లు సర్వే చేసే సంస్థ‌లు స‌ర్వే చేసే ప‌ద్ధ‌తులేంటి..? స‌ర్వే చేసేట‌ప్పుడు …

Read More »

కృష్ణానదిలోకి వైసీపీ నేతలు వెళ్తే అరెస్ట్.. ఏంటీ దారుణం.. నందిగం సురేష్ పోరాటం

ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్‌ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా …

Read More »

ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …

Read More »

కొత్త పట్టాదారులందరికీ రైతుబీమా..!!

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకం రైతుబీమా. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోకూడదన్న సంకల్పంతో కొత్తగా పట్టాదారులైన రైతులకు సైతం రైతుబీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందుకొన్న రైతులను రైతుబీమా పథకం కిందకు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పాస్‌బుక్కులు పొందినవారి వివరాలు అందిస్తే అందుకు …

Read More »

జ‌గ‌న్ సీఎం అయితే చేసే ప‌ని ఇదేనా..?

ఆంధ‌ఫ్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌లు హోరాహోరీగా సాగాయి. ప్ర‌స్తుత అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌గా జ‌గ‌న్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క‌లా మారింది. ఇటు టీడీపీ, మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండ‌గా.. ఇటీవ‌లి విడుద‌లైన స‌ర్వేల‌న్నీ వైఎస్సార్‌సీపీవైపే మొగ్గుచూప‌డం విశేషం. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఢిల్లీ చుట్టు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా మ‌రోవైపు గెలుపుపై ధీమాతో ప్ర‌శాంతంగా ఉన్న జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ‌స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat