గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్ స్టేషన్లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ చేసిన హైడ్రామాపై వైఎస్సార్సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్ స్టేషన్లో కోడెల …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం..!!
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని ఇంజినీర్లు, అధికారులు విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది …
Read More »చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందే..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ప్రజలు తీర్పుచెప్పారు. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమే. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోంది. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టి ఉంటుంది” …
Read More »చంపుతామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కి బెదిరింపు కాల్స్
తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడంతో వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు …
Read More »చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను …
Read More »మే 23వ తేదీన ఏం జరగబోతుంది.? జవాబుదారీతనం లేని ప్రభుత్వం కచ్చితంగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా.?
ఏప్రిల్ 11, 2019 ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు.. రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యకు ఆరోజే ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ఎనభై శాతం దాటడం ప్రజల ఆకాంక్షను బలంగా కనిపించింది. మే 23న వెలువడే తీర్పు ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టనుంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని పక్కన పడేస్తుండడంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. …
Read More »నేడు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నవైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఈరోజు ఉదయం 11గంటలకు జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రతినిధుల బృందం గవర్నర్ తో భేటీ కానుంది. ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన పరిస్థితులను జగన్ నరసింహన్ కు వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, టీడీపీ వర్గీయులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య …
Read More »32జడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్పర్సన్గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్ విశ్వాసం …
Read More »ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య సంస్థ తెలుగుదేశం కు ముందుగా హామీ ఇచ్చిన విధంగా విరాళం ఇవ్వలేదా?
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన రవాణా వ్యాపారి వీరపనేని రవికాంత్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయనకు సి.ఎమ్. ఆఫీస్ నుంచి దొరబాబు, శ్రీనివాస్ లు పోన్ చేసి ఎనిమిది కోట్ల డబ్బు లు పంపాలని బెదిరించారని ఆరోపించారు. శ్రీ చైతన్య సంస్థ ఇస్తానని చెప్పిన 500కోట్ల రూపాయలు ఇవ్వలేదని,దాంతో ముఖ్యమంత్రి తరపున ఆయా వ్యాపారులను డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామని వారు చెప్పారని ఆయన …
Read More »ఓడిపోయ్యే మంత్రులు వీరేనంట..!!
ఈ నెల 11 న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ (84 %) నమోదు కావడంతో విజయంపై అన్ని పార్టీలు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన పలువురు మంత్రులకు ఓటమి …
Read More »