తెలంగాణలో కలకలం సృష్టించాలని, ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేయాలని భావించిన భారతీయ జనతాపార్టీకి ఊహించని షాక్ తగిలింది. బజీఏపీ వేసిన గోల్ప్ బూమరాంగ్ అయింది. సెల్ఫ్గోల్గా మారింది. ఎంపీ కవితను టార్గెట్ చేయగా….అది ప్రధాని మోదీకి రివర్స్ అయింది. ఎర్రజొన్నల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ కొందరు అన్నదాతలను రెచ్చగొట్టిన బీజేపీ నేతలు వారితో పార్లమెంటు పోరులో నామినేషన్లు వేయించారు. ఈదీనిపై ఇటీవల ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం …
Read More »గుంటూరు గుండెల్లో గూడుకట్టుకున్న నేతలెవరు.? పల్నాడులో ఏపార్టీ ప్రభావం ఎంత?
రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. రాజధాని నగరంగా నిర్మితమవుతున్న అమరావతి కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో ఆధిపత్యం సాధించేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకనాడు పల్నాటి వీరగాథలకు ఆలవాలమైన గుంటూరు రాజకీయంగానే కాకుండా చరిత్ర పరంగానూ ప్రసిద్ధిగాంచింది..ఆచార్య ఎన్జీరంగా, కొత్తా రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంక్రటావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానంద రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, రాయపాటి సాంబశివరావు,కన్నా లక్ష్మీనారాయణ, కోడెల …
Read More »విద్యార్ధుల జీవితాలతో బాబు చెలగాటం..!!
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలనుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ ఎన్నికల సమయంలో వాళ్ళకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్ధులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు అని ప్రశ్నించారు.ఫీజు రీయింబర్స్మెంట్ పై ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కుడా స్పందించడం లేదన్నారు.ముఖ్యమంత్రి అహంకారం పరాకాష్టకు చేరిపాయిందన్నారు.ఉన్నత స్థానాల్లో ఉన్న మనుషుల యొక్క జీవితం …
Read More »చంద్రబాబు పతనం ఖాయం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ఖయమైందని సినీ నటుడు , శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు.తిరుపతిలో అయన విద్యార్థులతో కలిసి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను …
Read More »చంద్రబాబు పై మోహన్ బాబు సంచలన వాఖ్యలు..!!
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు. చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం …
Read More »సీఓటర్ సర్వే..కేసీఆర్ ఫస్ట్.. చంద్రబాబు 14
దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పై ఇవాళ ర్యాంకులు విడుదల అయ్యాయి. ఈ పోల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు .కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో …
Read More »కోమటిరెడ్డి సంచలన ప్రకటన…ఓటమి భయంతోనే
కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్లో ఓటమి భయం ప్రారంభం అయిందా? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గెలుపుపై భరోసా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్న వెంకట్రెడ్డి ఓడిపోతే మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి …
Read More »టీడీపీలో కలవరం….ఢిల్లీలో విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోమారు తెలుగుదేశం పార్టీ అన్యాయాలపై గళం విప్పారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పలు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అనంతరం ఢిల్లీ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికలను పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు చేసిన అనేక అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో పాటు చేశామని తెలిపారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు తగిన ఏర్పాట్లు చేసు కున్నారని పేర్కొన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని …
Read More »చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సిటీనుంచి పోటీ..!
కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు …
Read More »కృష్ణాజిల్లాలో ఇంకా కమ్మని రాజకీయమే నడుస్తుందా.? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా.?
ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు కష్టించి పనిచేసే మనుషులు.. ఒకప్పుడు రౌడీయిజానికి ఇప్పుడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ విజయవాడ.. విద్య, సినిమా, పత్రికారంగం, వ్యాపారం అన్నిటికీ పుట్టినిల్లు మాత్రం కృష్ణాజిల్లానే.. అలాంటి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుల సమీకరణాలు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే కృష్ణాజిల్లాలో గెలుపెవరిది.. ఏపార్టీ ఎలా ముందుకెళ్తుంది.. ఓటరు ఎటువైపు నిలబుడుతున్నాడు అనే అంశాలపై దరువు రిపోర్ట్.. జిల్లాలో రెండు …
Read More »