టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 16 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ – నగేష్ కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి – నేతకాని వెంకటేష్ నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ – బీబీ పాటిల్ వరంగల్ – పసునూరి దయాకర్ మహబూబాబాద్ – మాలోతు కవిత నల్గొండ …
Read More »నీళ్లు నమిలిన లోకేష్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన ఇవాళ తాడేపల్లిలో పర్యటిస్తుండగా… స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. సీతానగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా లోకేష్ పై స్థానికులు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారా? పేదలకు ఇళ్లు ఎక్కడ కట్టించారు? అసలు ఒక్క ఇల్లు అయినా కట్టారా? ఏం సమస్యలు పరిష్కరించారని మీకు …
Read More »చంద్రబాబపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ వివేకా కూతురు ,అల్లుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని కలిశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పుదారిపట్టించే విధంగా వాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని వారు వివరించారు. …
Read More »బుల్లెట్ పై వచ్చి నామినేషన్ వేసిన ఆరడుగుల బుల్లెట్ అనిల్ కుమార్..!!
నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి కార్పోరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్యకర్తలు బైక్ ర్యాలీ, వాక్ ర్యాలీలు నిర్వహించారు. అనిల్ కుమార్ తన వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. …
Read More »ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి..11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా మంత్రి నారా లోకేశ్ మరోసారి పప్పులో కాలేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లోకేష్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇవాళ ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాకుకు గురైయ్యారు. …
Read More »టీఆర్ ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు..!!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో నామా భేటీ అయి.. టీఆర్ఎస్లోచేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.కాగా ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో …
Read More »ఓటమి బయంతో టీడీపీ తరుపున పోటీ చేయనని చెప్పిన మరో అభ్యర్థి..!!
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏ సమయంలో ఏ అభ్యర్థి ఏ పార్టీలోకి మారుతారో అని బాబు తల పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీ తరుపున పోటీ చేయనని ప్రకటించారు. అయితే ఈ సంగతి మరువకముందే చిత్తూరు జిల్లా పూతలపట్టు …
Read More »బాబుకు మరో షాక్…పార్టీకి సిట్టింగ్ ఎంపీ గుడ్బై
తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్తున్న ఎంపీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ వీడిన ఎంపీలకు తోడుగా, మరో పార్లమెంటు సభ్యుడు తన పదవిని వీడారు. అలా రాజీనామా చేసింది నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన నమ్మకద్రోహం ఫలితంగా తమ నాయకుడు పార్టీని వీడారని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచిన …
Read More »మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం..!!
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేది ఎవరనే విషయంలో ఇప్పటికే ప్రజల్లో స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఇప్పటికే పలు సర్వేల్లో తేటతెల్లం అయింది. తాజాగా, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 120-130 సీట్లు వస్తాయని, ఆ యన ఏపీలో …
Read More »సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎలాగైనా గెలవాలని ” హత్యలు చేస్తున్నారు, వేల కోట్లు కుమ్మరిస్తున్నారు, ఓట్లు తొలగించారు, రౌడీయిజం, ఓటర్లను బెదిరించడం చేస్తున్నారు… ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా మీ ఘోర పరాజయం ఖరారై పోయింది చంద్రబాబూ. తండ్రీ కొడుకులిద్దరూ సింగపూర్ కెళ్తారో, సెంట్రల్ జైలు కెళ్తారో సిద్ధంగా ఉండండి ” అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో …
Read More »