ఏపీలో అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైసీపీ పార్టీల ప్రచారం హోరెత్తింది. మరికొన్ని రోజులే గడువు ఉండటంతో ఎలాగైగా మరోసారి గెలువాలని తెలుగుదేశం పార్టీ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుంది.ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగింపు,కార్యకర్తలపై దాడి,అక్రమ కేసులు,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ,మరియు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం..ఇలా ప్రతిపక్ష పార్టీ అధినేతపై,కార్యకర్తలపై తెలుగుదేశం దాడి చేస్తిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతలు తమ …
Read More »జగన్ ను తలుచుకుంటున్న రాధా అభిమానులు..!!
వంగవీటి రాధా గత కొన్ని రోజులక్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పలు సంచలన ఆరోపణలు చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పెడన అసెంబ్లీ లేదా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఆశించన వంగవీటి రాధాకు చంద్రబాబు షాకిచ్చారు.నిన్న రాత్రి చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో రాధా పేరు లేదు. దీంతో రాధా అభిమానులు, కార్యకర్తలు తీవ్ర షాక్కు గురయ్యారు.అదే …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!
లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన …
Read More »బైరెడ్డి యూటర్న్…!!
బైరెడ్డి రాజశేఖర్రెడ్డి… రాయలసీమలో ఈ పేరు సుపరిచితం. తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో పార్టీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అంటూ సొంత వేదిక ఏర్పాటు చేసుకున్నారు. అయితే, తనకంటూ సొంత గుర్తింపు కోసం బైరెడ్డి ఐదేళ్ల పాటు నడిపిన ఈ వేదికను నడిపి అనంతరం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చాపచుట్టేసిన బైరెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ …
Read More »ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?
ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. …
Read More »బాబు అడ్డగోలు మాటలు..పీకే దిమ్మతిరిగే కౌంటర్
సీనియర్ నాయకుడు అయినప్పటికీ, అడ్డగోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. స్థాయిని దిగజార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయనకు…ఆయన స్థాయిని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేతల టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ …
Read More »హర్షకుమార్ చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నట్టే.. మహాసేన
మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర …
Read More »రాజులు కూడా గ్రంధే మాకు రాజు అంటున్నారు.. జనసేన మద్దతు గ్రంధికే
పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందింది భీమవరం.. తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక ప్రాంతంగా భీమవరానికి పేరుంది. ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానానికి ఎదిగింది ఈ పట్టణం.. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పూర్తిగా రాజుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమవరం నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండి …
Read More »రాహుల్ చెప్పాడు,చంద్రబాబు పాటిస్తున్నారు..ఇదేం కర్మ సామీ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే …
Read More »కోరి వచ్చిన హర్షకుమార్ కు చంద్రబాబు వెన్నుపోటు..పార్టీలో చేరని వ్యక్తికి టికెట్
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నిన్నటి వరకు కాంగ్రెస్లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన విషయం అందరికి తెలిసిందే,అయితే ఆయన టీడీపీలో చేరారు.ఎంపీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్కు బాబుగారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు షాకిచ్చారు. హర్షకుమార్ కు ఎటువంటి టికెట్ ఇవ్వకపోగా ఆ అమలాపురం టికెట్ను గంటి హరీష్కు కేటాయించారు.దీంతో ఆయయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే అయింది. ఇక మొన్న టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై …
Read More »