Home / POLITICS (page 269)

POLITICS

తీవ్రంగా గాయాలైన వ్యక్తి లెటర్ ఎలా రాస్తాడు..జగన్ సూటి ప్రశ్న

శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ ముందుగా నివాళి అర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు… “వివేకానందరెడ్డి అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. ఘటన తీవ్రతను కూడా పోలీసులు గుర్తించడం లేదు. దర్యాప్తు తీరు బాధాకరం. వివేకానందరెడ్డి చనిపోతూ ఒక లెటర్‌ రాశారని.. అందులో డ్రైవర్‌ పేరు పెట్టారని పోలీసులు చూపిస్తున్నారు. ఈ హత్యలో చాలా మంది ఉన్నారు. బెడ్‌రూంలో ఐదుసార్లు దాడి చేశారు. తలపైనే …

Read More »

సీబీఐ విచార‌ణ‌లో జ‌ర‌గాలి…వైఎస్ జ‌గ‌న్

త‌న బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య ఉదంతంలో వాస్త‌వాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచార‌ణ జ‌ర‌గాల‌ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 35ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంట్లోకి చొరబడి అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపడమనేది దారుణమైన విషయమ‌ని, ఇందులో నిజాలు తేలాల‌ని ఆయ‌న కోరారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు.. గొడ్డలితో తలపై ఐదుసార్లు దాడిచేయడంతో వివేకా అక్కడికక్కడే చనిపోయారని జగన్ …

Read More »

బాబుకు షాక్‌..వైసీపీ గూటికే బుట్టారేణుక‌

తెలుగుదేశం పార్టీకి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె… త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి… తిరిగి వైసీపీలో చేరాలని బుట్టా కుటుంబ సభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ …

*వైయస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. *1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. *రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉంది. *హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారు. *వైయస్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులు. *గంట కూడా గడవకముందే స్వయంగా డిజిపి స్టేట్ మెంట్ ఇస్తారు. *ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది మా …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి

వైయ‌స్‌ జగన్ తన బాబాయ్ వైయ‌స్‌ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వ‌చ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చ‌లించిపోయారు. నివాళుల‌ర్పించి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు …

Read More »

తెలుగుదేశం నేతలకు అందుబాటులో లేని ఆదాల.. కార్యాలయం వద్ద కటౌట్ల తొలగింపు

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం …

Read More »

వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యే.. నిర్ధారించిన పోలీసులు

ఈ తెల్లవారుజామున వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం.వివేకానందరెడ్డి శరీరంపై ఏకంగా ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో ఆయన శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాలి.

Read More »

వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే.. శత్రువు కూడా సాయం చేసే వ్యక్తి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆపార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వివేకా తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతివేళ్లకు కూడా గాయాలయ్యాయని, నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని 11గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వివేకానందరెడ్డి …

Read More »

వైఎస్సార్సీపీ ఖాతాలోకి మరో ఎంపీ నియోజకవర్గం.. తూర్పుగోదావరిలో వీస్తున్న ఫ్యానుగాలి

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు మారే నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలు మారడం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న తోట నరసింహం వైసీపీలో చేరారు. అయితే ఇంతకాలం వైసీపీలో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా టీడీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీగా పోటీ …

Read More »

తెలుగుదేశం టికెట్ ఇచ్చినా వద్దని వైసీపీలోకి.. జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు మరో సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంనుంచే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన జనసేన, వైసీపీలో ఎటుచేరాలనేదానిపై చర్చిస్తున్నారని వార్తలొచ్చాయి. వైసీపీ వైపే తోట మొగ్గు చూపినా సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తోట జనసేన వైపు వెళ్లాలని కొందరు కోరారు. అయినా తోట వైసీపీవైపే కదిలారు. ఇప్పటికే ఆయన పార్టీలో చేరాల్సి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat