ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రం చూసిన ప్రజలందరికి ఒక విషయమైతే బాగా అర్దమైంది.ఇందులో పాత్రలు గురించి చెప్పుకుంటే..పూర్తిగా విలన్ గా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును చూపించగా,హీరోగా చంద్రబాబుని చూపించారు.అయితే దీనిపై స్పందించిన నాదెండ్ల కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.తాను సినిమా చూడలేదని కాని చూసినవారంత తననే విలన్ అనుకుంటున్నారని అన్నారు.నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ వారసులు తీసారు.ఒకపక్క …
Read More »చింతమనేనిని అచ్చు వేసిన ఆంబోతులా చంద్రబాబు వదిలేసారు
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అచ్చు వేసిన ఆంబోతులా వదిలేసి తమపై అక్రమంగా కేసులు పెడతారా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల అవినీతి అందించాడు గనుకే చింతమనేని అంటే చంద్రబాబుకు భయమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై చింతమనేని వ్యాఖ్యలు దారుణమన్నారు. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన …
Read More »నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్..ఉత్తమ్ కంప్లైంట్
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …
Read More »చంద్రబాబుపై నందమూరి అభిమానులు ఫైర్..బయోపిక్ లోను రాజకీయమే!
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు పార్ట్లుగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్తో ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.ఇందులో మహానేత ఎన్టీఆర్ పాత్రలో తన కొడుకు బాలకృష్ణ నటించారు.మొదటి పార్ట్ కథానాయకుడు పేరుతో భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా..బాక్సాఫిస్ వద్ద బోల్తా పదిడింది.ఇందులో బాలకృష్ణ నటన వలనే సినిమా మంచి టాక్ రాలేదని అందరు అనుకున్నారు. కథానాయకుడు ఊహించిన రీతిలో టాక్ రాకపోవడంతో …
Read More »కేరళ రాజధాని.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఎంపీ కవిత కు ఘన స్వాగతం
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా శనివారం (రేపు) కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో తిరువనంతపురం లోని అఖిల …
Read More »మానవతకు పట్టం కట్టిన కేసీఆర్ బడ్జెట్..!!
మంచి మనసున్న పాలకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో … శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ ప్రగతి రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మానవతా బడ్జెట్ ను విశ్లేషిస్తే అర్ధమవుతుంది . ఆయన ఒక ప్రగతి కాముక ఆలోచనల బాండాగారం . పేదల గురించి ఎంత అద్భుతంగా పథకాలను డిజైన్ చేయవచ్చో ఆయన అమలు చేస్తున్న పథకాలను చూస్తే తెలుస్తుంది . సమాజంలోని అన్ని వర్గాల కోణం లో …
Read More »ఈ దెబ్బతో బాబుకు మైండ్ బ్లాక్..గోదావరి జిల్లాల నుంచి 10 మంది కీలక నేతలు వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరో పెద్ద షాక్ ఇచ్చారు అవంతి శ్రీనివాస్..ఈయన వైసీపీ కండువా కప్పుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈరోజు విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా..ఇటు అవంతి వర్గం మరోపక్క మొదటి నుండి వైసీపీలో ఉన్న నాయకులంతా హాజరయ్యారు.ఇక ఒక్కొక్కరుగా మాట్లాడుతూ..చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాస్ పై పలు వివాదాస్పద వ్యాక్యాలు చేసారు.తనను నమ్ముకొని ఓట్లు వేసిన వారి …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికలకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధులు వీరే..!
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్ వీరి పేర్లను ప్రకటించారు.పార్టీ సీనియర్ నేత హోంమంత్రి మహముద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సీఎం కేసీఆర్ ఖరారు …
Read More »చంద్రబాబు,పవన్ కళ్యాణ్ రహస్య భేటీ…డీల్ ఓకే?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి. ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక …
Read More »ప్రారంభమైన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు..అమరులైన జవాన్లకు సభ ఘన నివాళి
శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ …
Read More »