తండ్రికి తగ్గ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈనెల 17న నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జనకు హాజరు కావాల్సిందిగా ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి కృష్ణయ్యను ఆహ్వానించారు.ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా బీసీల అభ్యున్నతికి ఉద్యమిస్తున్న ఆర్ కృష్ణయ్యని సాదరంగా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …
Read More »సమైక్య శంఖారావాలతో వైసీపీలో జోష్.. విజయం దిశగా వైసీపీ..
మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో …
Read More »క్లీన్ స్వీప్ జిల్లాలో టీడీపీకి షాక్..తరిమి తరిమికొట్టిన ప్రజలు..భయాందోళనలో బాబు
2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ జిల్లాలో ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను అక్కడ ప్రజలు బహిష్కరించారు.ఇక్కడ నుండి వెళ్ళకపోతే పరిస్థుతులు వేరేలా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే పోలీస్ బలగం సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న గ్రామస్తులందరూ ఒక్కటవ్వడంతో పోలీసులు కూడా చేతులెత్తేసారు.ఇక గత్యంత్రం లేక ఎమ్మెల్యే రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు.మీ సమస్యలను నాకు చెప్పండి నేను పరిస్కరిస్తానంటూ ప్రజలను మబ్బి పెట్టడానికి …
Read More »యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »చింతమనేని ఇంటికి ఆ ఇద్దరు…మార్గ మధ్యలో అదృశ్యం..కారణం ఇదే!
విజయవాడ గుణదలలో ఇద్దరు యువతలు అదృశ్యమైయ్యారు.కూతుర్ల జాడ కోసం తల్లి తల్లడిల్లిపోతుంది.అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే ఎదో చేసుంటారని ఆమె కన్నీరు పెట్టుకుంది.భర్తతో విభేదాలు కారణంగా కోట జ్యోతి పదేళ్ల క్రితమే ఇద్దరి పిల్లలతో బయటకు వచ్చేసింది.కుట్టు మిషన్ పని చేసుకుంటూ కూతుర్లు గాయత్రి,సోనియాను చదివించుకుంటుంది.పెద్ద కుమార్తె గాయత్రి ఎనికేపాడులో డిప్లమో,చిన్న కూతురు గూడవల్లిలో ఓ ప్రైవేట్ కాలేజీ లో డిగ్రీ చదువుతోంది.వీళ్ళ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఇల్లు …
Read More »ఢిల్లీలో చంద్రబాబుతో కలిసి తిరుగుతున్న శ్రీనివాసరావు తరపు న్యాయవాది..
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఒకవైపు జాతీయ ర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. చార్జిషీట్ తోపాటు నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22పేజీల పుస్తకాన్నికూడా జత చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జె.శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. కుట్రకోణంపై విచారణ కొనసాగిస్తామని కోర్టుకు ఎన్ఐఏ …
Read More »నిన్ను ప్రధానిగా చేస్తా రాహుల్.. జగన్ ని ఏదోలా కేసుల్లో ఇరికించు.. సిగ్గు విడిచిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …
Read More »వైసీపీలోకి చల్లపల్లి నరసింహారెడ్డి..!!
మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న౦దున ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న…రాయలసీమ బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న చల్లపల్లి నరసింహారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.ఈ మేరకు నరసింహారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు పావులు కలుపుతున్నారు . కాగా మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలలో నరసింహారెడ్డి కి బలమైన క్యాడర్ ఉంది. …
Read More »ఈ నెల 17న అత్యంత ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..తలసాని
ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నగరంలోని జలవిహార్ లో ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకను అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో …
Read More »రాహుల్ నిన్ను ప్రధానిని చేస్తా.. జగన్ ని జైల్లో పెట్టించు.. అక్రమపొత్తు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారు. అదేంటి చంద్రబాబు గారు హోదా కోసం పోరాడటం ఏమిటి.. ఆయన హోదా అంటే జైలుకు పంపుతారు కదా.. హోదా పేరెత్తితే కోపిష్టి అయిపోతారు.. హోదా ఏమైనా సంజీవనా అని ప్రశ్నిస్తారు కదా అంటే.. అవును అదంతా ఎన్డీయేలో ఉన్నపుడు.. ఇప్పుడు ఆయన యూపీఏలో ఉన్నారు.. అదీ అసలు విషయం.. మరి ఎన్డీయే నుంచి బయటకు ఎందుకు …
Read More »