రాష్ట్రం నలుమూలల నుంచి జనం పట్నం దారి పట్టారు. గులాబీ జెండా పట్టి జైకొడుతూ ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. వేల ట్రాక్టర్లలో, లక్షకుపైగా ఇతర వాహనాల్లో ప్రజలు తండోపతండాలుగా సభకు తరలివెళ్తున్నారు. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. …
Read More »అరవైఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసిన గులాబీసారధికి జేజేలతో మార్మోగుతున్న కొంగరకలాన్
ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒకరోజు ముందు నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి కొంగరకలాన్కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొంగరకలాన్కు వచ్చే దారులన్నీ గులాబీమయమయ్యాయి. చీమలదండులా వాహనాల ర్యాలీగా గ్రామాలు, మండలాలు, జిల్లాల కేంద్రాల్లో గులాబీ తోరణాలు కనువిందు చేస్తున్నాయి. రహదారుల పొడవునా.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల తోరణాలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ప్రగతి నివేదన సభలో డోలు వాయించిన కేటీఆర్.. ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్కోవాలని కార్యకర్తలకు సూచన
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు.. ప్రగతి నివేదన సభలో హుషారుగా కనిపిస్తున్నారు. కళాకారులతో కలిసి కేటీఆర్ డోలు వాయించారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో.. అందుకనుగుణంగా కేటీఆర్ డోలును కొట్టారు. దీంతో సభలో ఉత్సాహంతో రెట్టింఐంది. మిగతా కార్యకర్తలంతా కేటీఆర్ను తమ భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. ఇక సభా ప్రాంగణంలో తిరుగుతూ కేటీఆర్ మహిళా కార్యకర్తలను పలుకరించారు. కార్యకర్తలను సమన్వయ పరుస్తూ సభకు ఎలాంటి …
Read More »సభా ప్రాంగణంలో యువతతో ముచ్చటించిన కేటీఆర్.. పధకాలపై ఆరా..
టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు యావత్ తెలంగాణ ప్రజలంతా స్వచ్చంధంగా చీమలదండులా కదిలి వస్తున్నారు. యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, యుకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఓ కార్యకర్త కేసీఆర్, కేటీఆర్పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకున్నారు. …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న యావత్ తెలంగాణ ప్రజానీకం
ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్యక్రమాల అనంతరం మంత్రులు, ఇతర పార్టీ నేతలు మాట్లాడుతారు. చివరిగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే …
Read More »తెలంగాణ చరిత్రలో నిలిచిపోనున్న కొంగర కలాన్ సభ
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, వాటిలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి.. ఆయా ఆర్టీలు చాలా సభలు, సమావేశాలు నిర్వహించాయి. కానీ.. ఈ స్థాయి మీటింగ్ ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదు. ప్రపంచంలోనే ఇంతవరకు జరగని సభ ఇది. ప్రగతి నివేదన సభ వేదిక మీద దాదాపు 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించనుంది. …
Read More »వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ నేత ఏం చేసాడో తెలుసా?
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు. …
Read More »చంద్రబాబు పై సంచలన వ్యాక్యలు…అంబటి
మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్ను ముస్లిం సోదరులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో తమ డిమాండ్లపై ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన …
Read More »రెండు రాష్ట్రాలలో సీట్లు సర్దుబాటు అయిపోయిందా?
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తులు తప్పవని అందరికీ తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాలనే విషయమై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న …
Read More »ఈ ప్రముఖులను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?
ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపిలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఎన్నికలకు రెడీ అంటున్నాయి. మరి ఈ పరిస్ధితుల్లో జనసేన ఏం చేస్తోంది ? ఇప్పటి వరకూ జనసేనలో ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పేరున్న నేత జనసేనలో చేరలేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్రముఖులవరైనా చేరారా అంటే అదీలేదు. మరి ఈ పరిస్దితుల్లో వచ్చే ఎన్నికలను జనసేన ఏ …
Read More »