Home / POLITICS (page 379)

POLITICS

దేశంలోనే తొలిసారి..మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …

Read More »

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై మంత్రి య‌న‌మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ఏపీ ఆర్థిక‌శాఖ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సింది కేంద్ర ప్ర‌భుత్వం మాత్ర‌మేన‌ని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌రాద‌ని సుప్రీం కోర్టు చెప్పిన‌మాట వాస్త‌వ‌మేన‌ని, అంత‌కు మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సిందేన‌ని చెప్పారు. అస‌లు రిజ‌ర్వేషన్ల అంశం రాష్ట్ర ప‌రిధిలోకి రాద‌ని, అందుకు త‌గ్గ‌ట్టు కేంద్రం మాత్ర‌మే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు. అయితే, …

Read More »

చెన్నైలో టీడీపీ నేత‌ల ప‌చ్చ‌ భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!

వ్య‌క్తిగ‌త స‌మాచార గోప్య‌త‌పై తీవ్ర ఆందోళ‌న చెల‌రేగుతున్న వేళ త‌మిళ‌నాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేత‌లు ఘ‌రానా మోసం బ‌య‌ట ప‌డింది. ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసి, స‌మాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేత‌లు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయ‌డ‌మే కాకుండా మార్కుల‌ను పెంచుతామంటూ విద్యార్థుల‌ను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేత‌లు వెంక‌ట్రావు, న‌వీన్ చౌద‌రి, సుధాక‌ర్‌ల‌ను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం …

Read More »

తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని …

Read More »

నాలో ఓపిక ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే..!

పింఛ‌న్ ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని మ‌రికొంద‌రు.. త‌మ‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ వివ‌క్ష క‌న‌బ‌రుస్తోంద‌ని ఇంకొంద‌రు ఇలా ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి స‌మ‌స్య‌ల‌ను పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. విర‌వాడలో వైఎస్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాల‌న్నా.. …

Read More »

నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …

Read More »

కాకినాడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఇతనే …అయోమయంలో టీడీపీ ..జనసేన

ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి …

Read More »

కృష్ణం రాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరి..!

రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజ‌కీయాల్లో కూడా అదే పేరును నిల‌బెట్టుకున్నారు. మ‌రి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అస‌లు ఇంత‌కీ కేంద్ర ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కృష్ణంరాజు రియాక్ష‌న్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా త‌న వాద‌న‌ను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్న‌ది బీజేపీనే క‌దా..! క‌నీసం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అయినా …

Read More »

వైసీపీలోకి టీడీపీ నేత‌, బ‌ఢా పారిశ్రామిక నేత‌..!

సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది. మరో పక్క రాజకీయ పార్టీల అధినేతలు సైతం 2019 ఎన్నికల కోసం అస్ర్తశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నియోజకవర్గాల్లో పార్టీల పరిస్థితి ఏమిటి..? అభ్యర్థుల బలమెంత..? గెలుస్తారా..? ఓడతారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో సర్వేలతో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. ప్రతి పార్టీ అధినేత 2019 ఎన్నికలే లక్ష్యంగా …

Read More »

మ‌హిళ‌ల‌పై అమానుషం..!

విశాఖ న‌గ‌రంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస రావు ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డాయి. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంటి ముట్ట‌డికి మ‌ధ్యాహ్న భోజన కార్మికులు య‌త్నించ‌డం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. జీతాలు పెంచ‌డంతోపాటుగా.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని ప్రైవేటుప‌రం చేయొద్దంటూ కార్మికులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే మంత్రి గంటా ఇంటి ముట్ట‌డికి య‌త్నించిన కార్మికుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat