ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. …
Read More »రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి.. ఇద్దరు టీడీపీ కీలకనేతలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More »దటీజ్ వైఎస్ఆర్..!
గుడికి అందరూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. కానీ, గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అయితే, అక్కడి చోటు ఎవరికి..? అమ్మలాగే.. మనందరికీ గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు.. ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలిసిన మారాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. అయితే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికీ …
Read More »కడపలో టీడీపీకి షాక్..మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »రూ.57,940 కోట్ల అంచనాలు ఆమోదం కష్టమే..!
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన …
Read More »అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్న తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైతు బంధు , 24 గంటల ఉచిత విద్యుత్తు , రూ. 5 లక్షల ఉచిత భీమా వంటి పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి . తెలంగాణ ప్రజా సంక్షేమ , అభివృద్ధి పథకాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా ఆర్ధిక రంగ నిపుణలకు , పెట్టుబడిదారులకు పరిచయమవుతున్నాయి . ఏషియాలో మంచి పేరున్న సంస్థగా గుర్తింపు …
Read More »మంత్రి హరీశ్రావు కోరికకు వెంటనే ఓకే చేసిన మంత్రి కేటీఆర్
చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »గనుల శాఖలో మరో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »ఎన్నికలకు ఎప్పుడైనా మేం సిద్ధమే…మీరు సిద్ధమేనా?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్దంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగినా, విడివిడిగా ఎన్నికలు జరిగినా బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో కోరుట్ల, మల్లాపూర్ మండలాల టిఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ …
Read More »