వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్ పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …
Read More »కువిమర్శలు కాదు..దమ్ముంటే కేటీఆర్ సవాలుకు స్పందించండి
కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 42ఏండ్లు పరిపాలించి పేదవర్గాలను అణచివేసిన పాపాన్ని మూటగట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేక నిత్యం గాంధీభవన్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై, ఆయన కుటుంబంపై విషం కక్కడమే పనిగా …
Read More »ఎంపీ పదవీ నుండి మురళి మోహన్ అవుట్ ..!
నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ …
Read More »టీడీపీలో చేరి తప్పు చేశానంటున్నా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ..!
నవ్యాంధ్రలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత ఇటివలే ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు మన్యంలోని రంపచౌడవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.అయితే ఆమె అంతకుముందు పార్టీ మారాలని టీడీపీ నేతలు ఇరవై కోట్లు ఆఫర్ కూడా చేశారని ఆమె అణుబాంబు పేల్చారు.ఆ తర్వాత కొద్ది …
Read More »ఓ తల్లి ఏం చెప్పిందో వివరించిన అనీల్ కుమార్ యాదవ్..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన్ను ప్రజల గుండెల్లో ఉండేలా చేశాయి.. రాజశేఖర్రెడ్డి జన్మ ఇంకా ధన్యమైంది ఎందుకంటే..? మగాడి లాంటి బిడ్డను కన్నాడు. ఆ బిడ్డ కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు కావడమే కాకుండా.. ఆ గుండె చప్పుడును తరతరాలు.. తర తరాలు ఆ పేరు వినిపించే కొడునుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి కన్నాడు. అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ …
Read More »చంద్రబాబు బండారం బట్టబయలు..పవన్ కళ్యాణ్ ను భోజనానికి పిలిచి..జగన్ అంటే భయమంట
విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు ఏపీ లో సంచలనం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని పవన్ చెప్పారు. 2014లో తాను తన అన్న చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే తెలుగు తమ్ముళ్లు దోచేశారన్నారు. చంద్రబాబుకు ఏపీ ప్రదాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటే అంటే భయమని చెబుతూ …
Read More »వైఎస్ఆర్, జగన్ గురించి.. ఈ చిన్నారులు చెప్పింది చదివితే.. రోమాలు నిక్కపొడుచుకుంటాయి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను మండపేట నియోజకవర్గం గిరిజనులు కలిశారు. చంద్రబాబు సర్కార్ తమపై చూపుతున్న వివక్షతను, ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సామరస్యంగా వారి సమస్యలను విన్న …
Read More »జగన్ ముఖ్యమంత్రి అయిన 72 గంటల్లోనే..??
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిని విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం …
Read More »దోచుకోవడంలో వైఎస్ జగన్.. పీహెచ్డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంలో వైఎస్ జగన్ పీహెచ్డీ చేశారని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోకరిల్లిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే చెల్లుతుందన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వద్ద జగన్ మోకరిల్లితేనే.. తనపై ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా మాఫీ అవుతున్నాయని విమర్శించారు. …
Read More »బ్రేకింగ్ : రేపటి మంత్రివర్గ సమావేశం వాయిదా..!!
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున ఆయన ఈ సూచనలు చేశారు. మంత్రులు కూడా తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. …
Read More »