Home / POLITICS (page 397)

POLITICS

హైద‌రాబాద్ అభివృద్ధికి ..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచ‌ల‌న‌, కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటిగా మార్చడానికి ప్రభుత్వం త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.45 వేలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల …

Read More »

ఖాజీపేట‌కు తీపిక‌బురు..!!

ఖాజీపేట వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటులో భాగంగా భూమి కొనుగోలు, ఇతర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేస్తున్న కృషి ఫలించింది. ఖాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న …

Read More »

జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకే.. 4వేల మందితో వైసీపీలో చేరా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, పీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్‌ను త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా చూడాన్న ల‌క్ష్యంతో, ధ్యేయంగా.. జ‌గ‌న్ కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో వైసీపీ కండువాక‌ప్పుకున్న‌ట్టు క‌ర్నూలు జిల్లో మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం …

Read More »

లోకేష్ ర‌హ‌స్య స‌ర్వేలో.. టీడీపీ మంత్రికి భారీ షాక్‌..!

2019లో టీడీపీ ఓడిపోతుంద‌ని తెలిసి .. నూజివీడు నుంచి బ‌రిలో దిగ‌నున్న టీడీపీ మంత్రి..! ఏపీ భారీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం మీడియాలో క‌నిపించేందుకు కుతూహ‌లం చూపే ఏపీ మంత్రుల్లో మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఒక‌ర‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల సైతం పేర్కొంటుంటారు. అంతేకాకుండా, ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేప‌ట్టిన …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆయ‌న‌. వివాదాల‌కు కేరాఫ్‌. ఖ‌రీదైన స్థ‌లం క‌నిపిస్తే చాలు ఇట్టే వాలిపోతాడు. క‌బ్జా చేసేయ్..! అంటూ త‌న అనునాయుల‌ను పురిగొల్పుతాడు. ఎవ‌రైనా ఎద‌రుతిగిరి ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు. ఇటీవ‌ల రూ.10 కోట్ల విలువైన భూములను కూడా క‌బ్జా చేశాడు. ఈ విష‌యం తెలిసినా అధికార పార్టీ అధిష్టానం.. చేసింది మ‌నోడేగా అన్న రీతిలో మిన్న‌కుండి పోయింది. ఇంత‌కీ అత‌నెవ‌ర‌నుకుంటున్నారా..? అత‌నే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ …

Read More »

వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ఇడుపుల‌పాయ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ వైఎస్ఆర్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్నారు. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఇలా త‌న …

Read More »

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి

రాయ‌ల‌సీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీల‌కు అతీతంగా జానాక‌ర్ష‌న క‌లిగిన కుటుంబం వారిది…రాజ‌కీయాల్లో కాస్త పేరొందిని నాయ‌కుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి పేరును ఆయ‌న త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా వార‌స‌త్వంగా నిల‌బెట్టారు. అయితే ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం రావ‌డం, తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించ‌డం విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై.. సీఎం చంద్ర‌బాబు నిఘా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారి స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా వింటూ.. ప‌రిష్కార మార్గాల‌ను …

Read More »

వైసీపీలోకి సెంట్ర‌ల్ బ్యాంక్ మాజీ ఛైర్మ‌న్‌

వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేస‌వి కాలాన్ని త‌ల‌పించేలా రాజ‌కీయ సెగ‌లు రేగుతున్నాయి. టీడీపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ గ‌డువు ముగుస్తుండ‌టం.. సాధార‌ణ ఎన్నిక‌ల గుడువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒకింత ఆనందం.. మ‌రికొంద‌రి రాజ‌కీయ నాయ‌కుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆందోళ‌న‌తో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు వారి వారి ప‌నితీరుపై, ప్ర‌జ‌ల్లో వారిపై ఉన్న అభిప్రాయాల‌ను స‌ర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్ర‌తీ రాజ‌కీయ పార్టీ …

Read More »

ఇలాగైతే ఎలా..??

ఏపీ కార్మిక‌శాఖ మంత్రి కింజ‌ర‌పు అచ్చెన్నాయుడుకు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా స‌మావేశాల‌కు సైతం దూరంగా ఉంటున్నారు. దీనికి గ‌ల ప్ర‌ధాన కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై సీత‌క‌న్ను వేయ‌డ‌మేన‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇంత‌కీ మంత్రి అచ్చెన్నాయుడును అంత‌లా బాధించిన విష‌యం ఏమిటి..? మీడియా స‌మావేశాల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడే అచ్చెన్నాయుడు మీడియా స‌మావేశాల‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణ‌మేమిటి..? అన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat