Home / POLITICS (page 410)

POLITICS

ఈ విద్యార్ధికి మంత్రి కేటీఆర్ ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. జీవితంలో విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు అని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. ఈ జవాబు పత్రాన్ని చూస్తే కేటీఆర్ ట్వీట్ చేసింది నిజమే కదా అనిపించక తప్పదు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్న కేటీఆర్.. టీచర్‌ను కూడా స్మార్ట్‌గా రైట్ మార్కు వేసేశారని పొగిడారు. …

Read More »

సమన్వయంతో పనిచేద్దాం..!!

‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం …

Read More »

పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలి..!!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు రైతుబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం, మిషన్ భగీరథ పనులు అనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా అధికారులు పక్కా ప్రణాళికలతో, సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నాలుగు పథకాలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఐదు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం …

Read More »

మంత్రి కేటీఆర్‌ పేరుతో కారు నంబర్‌ ప్లేట్‌..!!

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ‘కేటీఆర్‌’పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని వినూత్నంగా తెలియజేశారు. తన కారుకు కేటీఆర్‌ పేరు వచ్చేలా నంబర్‌ ప్లేట్‌ను పొందారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ‘‘టీఎస్‌ 11 కేటీఆర్‌ 5343’’కలిగిన కారు ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో మంత్రి కేటీ ఆర్ కు ట్వీట్ చేస్తూ..‘కేటీఆర్‌ సర్‌ మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు’ అనే క్యాఫ్షన్‌తో పోస్ట్ చేశాడు . …

Read More »

ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు ఊహించ‌ని స‌మ‌స్య‌. ప‌వన్ క‌ళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న‌కు ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంద‌ని…ఈ విష‌యంలో వైద్యుల‌ను ఆశ్ర‌యించ‌డంతో..ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని తేల్చిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేస్తుండ‌గా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయ‌న …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. పోటీ నుంచి త‌ప్పుకున్న చంద్ర‌బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాల్లో కొన‌సాగిస్తున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వారి …

Read More »

జులై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 ప్రారంభం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ఫేజ్-2 పనులను ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రయల్ రన్‌లో భాగంగా మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. see also:మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలుతెలిపిన కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జులై …

Read More »

చంద్రబాబు పై దుమ్ములేపుతున్న పాట..!!

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఇటీ వల విడుదలై రికార్డులు బద్దలుకొట్టిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ పాటను …

Read More »

వై.ఎస్‌. జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని ఉమా తిట్ల పురాణం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఏపీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వేద‌గిరి మండ‌లంలో జాన‌పాడు, త‌మ్మిలేరు యాక్టివేట్ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు పోల‌వ‌రం సినిమా చూపిస్తున్నాడ‌ని జ‌గ‌న్ …

Read More »

” రైతు బీమా ” పథకం గైడ్ లైన్స్ విడుదల..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ రైతు బీమా ఆగస్టు 15నుండి అమలుచేయనున్న సంగతి తెలిసిందే.అయితే అందులోభాగంగానే రైతు జీవిత బీమా నమోదుకు ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రైతు బీమా పత్రంలో 59 ఏండ్ల లోపువారి పేర్లు మాత్రమే భీమా పథకానికి నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఎల్ ఐసితో పాటు ఇతర భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat