Home / POLITICS (page 412)

POLITICS

రైతులకు కనీస మద్ధతు ధర..కేంద్రానికి మంత్రి హ‌రీశ్ లేఖ‌

కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ‌ మంత్రి హరీష్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో  బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల  మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …

Read More »

జ‌గ‌న్ చేసిన ప‌నికి.. పీ.గ‌న్న‌వ‌రం ప్ర‌జ‌లు ఫిదా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేపట్టిన ప్ర‌జ‌ల సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఇవాళ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను తూర్పు గోదావ‌రి జిల్లా పీ.గ‌న్న‌వ‌రంలో కొన‌సాగించారు. see also:కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు …

Read More »

గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల ఓట్లు ఏ పార్టీకి.. ఎలా..??

గోదావ‌రి జిల్లాల్లో ప్రాబ‌ల్య‌ వ‌ర్గాలైన తెలుగుదేశం పార్టీకి దూర‌మ‌వుతున్నారా..? జ‌న‌సేన మ‌ద్ద‌తు వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో కాపుల ఓట్ల‌ను టీడీపీ ద‌క్కించుకో గ‌లిగిందా..? ఇప్పుడు జ‌న‌సేన దూర‌మ‌వ‌డంతో కాపులు కూడా టీడీపీని వ్య‌తిరేకిస్తున్నారా..? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అన్న హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో ఆ సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తెలుగుదేశం పై అసంతృప్తి పెరుగుతోందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవుననే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also:టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు సైతం గులామ్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానుల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారికి భ‌రోసాను క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. see …

Read More »

వైఎస్ఆర్ కోసం తూర్పుగోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు..!!

తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన వ్య‌క్తులు ఇద్ద‌రనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చి లీడ‌ర్‌గా ఎదిగితే వైఎస్ఆర్ మాత్రం లీడ‌ర్‌గా వ‌చ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్య‌మంత్రిని కోట్లాది మంది ప్ర‌జ‌లు ఆప్తుడిగా భావించిన ఘ‌న‌త ఎవ‌రికైనా ద‌క్కిందా..? అంటే అది ఒక్క వైఎస్ఆర్‌కే. నిజ‌మైన నాయ‌కులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లోనుంచి పుడ‌తాడ‌ని చెప్ప‌డానికి నిలువుట‌ద్దం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అచ్చ తెలుగు పంచెక‌ట్టు, …

Read More »

మరోసారి విజయ్ దేవరకొండకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో విజయ్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ …

Read More »

ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబుకు.. ఏపీ ఇంటెలిజెన్స్ బిగ్ షాక్‌..!

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోందా..? గుంటూరు, కృష్ణా జిల్లాలతో పోల్చితే గోదావ‌రి జిల్లాల్లోనే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోందా..? వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఇస్తున్న నివేదిక‌లు అధికార టీడీపీలో గుబులు రేపుతున్నాయా..? ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకు వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబుకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఏం చెప్పింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం …

Read More »

అదిగో వైఎస్ జ‌గ‌న్ ..ప్ర‌తి వైసీపీ అభిమాని..షేర్లు కొట్టండి ..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. అశేశ జ‌నవాహిని మ‌ద్య పాద‌యాత్ర జ‌రుగుతుంది. గ‌త ఎడాది న‌వంబ‌ర్ నెలలో క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జ‌గ‌న్ 192వ రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నాడు. పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ తో పాటు ప్ర‌తి రోజు వేలాది మంది ప్ర‌జ‌లు అడుగులో అడుగు …

Read More »

ప‌చ్చ‌బ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా.. సామాన్యుడి 10 ప్ర‌శ్న‌లు..!

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో గెలుపొంది అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత నాలుగేళ్ల‌పాటు బీజేపీతో క‌లిసి టీడీపీ అధికారాన్ని పంచుకుంది. చివ‌ర‌కు బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అన్యాయం చేసింద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తాము వైదొలుగుతున్నామ‌ని టీడీపీ ప్ర‌క‌టించింది. ఇదే క్ర‌మంలో వైసీపీపై బుర‌ద‌జ‌ల్లేందుకు టీడీపీ …

Read More »

2019లో జ‌గ‌నే సీఎం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌వంతంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 192వ రోజు తూర్పు గోడావ‌రి జిల్లాలో ముందుకు సాగుతోంది. పాద‌యాద్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat