ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్న వ్యాఖ్యలకు సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీలోని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రాజకీయ పార్టీల అధినేతలు ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. see also:టీడీపీ …
Read More »వైఎస్ జగన్కే నా ఓటు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీకే నా ఓటు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దుర్మార్గపు పాలన, మహిళలపై అన్యాయాలు, దుర్మార్గాలు, అత్యాచారలు చేస్తూ టీడీపీ శ్రేణులు పైసాచిక ఆనందం పొందుతున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం అవినీతే. అటువంటి అవినీతి పాలన నాకొద్దు. అందుకే నా …
Read More »వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …
Read More »ఏపీ మంత్రి లోకేష్ను ఏకిపారేసిన సినీ నటుడు..!
ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు. సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు. ఇవేనా..? అతను మంత్రి కావడానికి ఉన్న అర్హతలు, ఇంకే వద్దా..? మంత్రి పదవి అంటే.. అటెండర్ ఉద్యోగం అనుకుంటున్నారా..? ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి. అందులోనూ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రం, మరో పక్క ఏపీకి నిధులు తెచ్చే ఐటీ, పంచాయతీరాజ్ …
Read More »వైఎస్ జగన్పై నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్లో ప్రముఖ నటుడిగానే కాకుండా, ఓ పక్క దర్శకుడిగా మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్న వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. మనసులో ఉన్న మాటను నిక్కచ్చిగా, తన ఎదుట ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా లెక్క చేయకుండా బయటపెట్టగల వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళీ ఒకరు. see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..! అయితే, ఇవాళ హైదరాబాద్ నగర …
Read More »పచ్చమీడియాకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన విశాల్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం వారి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, యువ హీరోలు నిఖిల్, సుమంత్, నటులు పోసాని కృష్ణ మురళీ, కమెడియన్ పృథ్వీరాజ్లు జగన్పై తమకు ఉన్న అభిమానాన్ని …
Read More »జగన్ మరో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »హ్యాట్సాఫ్ ఎంపీ బాల్క సుమన్..!!
యువనేత,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తూ..ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేల్తు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఎంపీ సుమన్ చెన్నూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి చెన్నూరు బయలు దేరారు. see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం …
Read More »ఆ నియోజకవర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మగాడు కూడా లేడంట..!
మరికొన్ని నెలల్లో ఏపీ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీతో సహా వామపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి..? వారి బలాబలాలు ఎంత..? గెలుస్తాడా..? అన్న ప్రశ్నలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »