Home / POLITICS (page 425)

POLITICS

మరో కుంభకోణం.. ఎయిర్‌ ఏషియా స్కాంలో చంద్రబాబు..?

టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్‌ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్‌ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు …

Read More »

టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,23,478 కోట్ల పెట్టుబడులు..కేటీఆర్

2017-18 సంవత్సరంలో 10.4 శాతం తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని పార్క్ హోటల్‌లో 2017 – 18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. IT & Industries Minister @KTRTRS addressing the gathering at the release of Industries Dept Annual …

Read More »

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప్ట‌టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ఇవాళ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 179వ రోజును ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం పెనుగొండ‌లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో పాల్గొన్న ప్ర‌జ‌ల‌నుద్దేశించి వైఎస్ …

Read More »

వారిద్ద‌రి క‌ల‌యిక‌తో.. చంద్ర‌బాబుకు ఇక చుక్క‌లే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం రూపంలో గండం పొంచి ఉందా..? అంద‌రిలోను ఇప్పుడు అదే అనుమానం మొద‌లైంది. తెలంగాణ‌లో బ‌హిష్కృత టీడీపీ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహుల‌తో ముద్ర‌గ‌డ భేటీ త‌రువాత ప్ర‌తీ ఒక్క‌రిలోనూ అనుమానం ఊపందుకుంది. వారిద్ద‌రి భేటీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చేతులు క‌ల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంతేకాకుండా, త్వ‌ర‌లో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మోత్కుప‌ల్లి ఏపీలో ప‌ర్య‌టించాల‌ని కూడా నిర్ణ‌య‌మైంది. మోత్కుప‌ల్లి …

Read More »

ప‌చ్చ మీడియాకు దిమ్మ తిరిగే స‌మాదానం చెప్పిన పోసాని..!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోని అన్ని విభాగాల్లోనూ త‌న‌దైన శైలిలో రాణించి ఒక ప్ర‌త్యేక‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వ్య‌క్తుల్లో పోసాని ముర‌ళీ కృష్ణ ఒక‌రు. అంతేకాకుండా, మ‌న‌స్సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు, ఎదుటి వ్య‌క్తి ఎంత వారైనా నిఖార్సుగా నిజాలు మాట్లాడే వ్య‌క్తి. ఇటీవ‌ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును, అలాగే మంత్రి నారా లోకేష్ అవినీతిపై త‌న గ‌ళంతో ఏకి పారేశారు పోసాని. అయితే, ఆదివారం ఓ …

Read More »

చంద్ర‌బాబుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై సినీ న‌టుడు పృథ్వీ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా ,ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల హక్కు అయిన ప్ర‌త్యేక …

Read More »

మంచు విష్ణు జ‌గ‌న్‌ను ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..??

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా 177 రోజులు అలాగే, 2వేల 200 పైచిలుకు కిలోమీట‌ర్లు న‌డిచారు. జ‌గ‌న్ ఏ ప్రాంతంలో పాద‌యాత్ర చేసినా ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇలా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై …

Read More »

చంద్ర‌బాబు అనే నేను..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జోగి రమేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌లో జోగి ర‌మేష్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఉన్న నోటుకు ఓటు స‌హా ఉన్న ప‌లు కేసుల భ‌యంతోనే ఏపీ ప్ర‌జ‌ల …

Read More »

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది..కేసీఆర్

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకా ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక …

Read More »

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం..సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.”గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat