సీఎం చంద్రబాబును 2019లో మళ్లీ సీఎంగా చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా తప్పక సాధిస్తారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల కోసం 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసేందుకు చంద్రబాబుకు ఒప్పుకున్నారన్నారు. అయితే, ఏపీకి ప్రధాని మోడీ న్యాయం చేస్తారని నాలుగేళ్లపాటు చంద్రబాబు వేచి చూశారని, కానీ ప్రధాని మోడీ చివరకు నమ్మించి …
Read More »నిజం ఒప్పుకున్న కాంగ్రెస్ నేత..!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »2019లో జగన్ అనే నేను..!!
అవును, ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పటికీ బతికి ఉందంటే అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే.. జగన్కు నా హ్యాట్సాఫ్. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ఉంటుంది. అంతేకాదు, నాడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించిన ఎన్టీఆర్ను చూశా..! నేడు అదే ఎన్టీఆర్ను జగన్లో చూస్తున్నా..!! ప్రజలను మోసం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను వేలెత్తి …
Read More »ఒక్క మాటతో ముస్లింల మనసు గెలిచిన జగన్..!!
ఏపీ అధికార పార్టీ నాయకులు చాలా మంది ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ఇతర మతస్తులను గౌరవించడం తెలీదని, వారి సంక్షేమం గురించి ఆలోచనలు చేయడం వైఎస్ జగన్కు ఇష్టముండదని పలు సందర్భాల్లో అసందర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా.. ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా, అసందర్భంగా వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ మోసపూరిత ప్రచారాలు చేస్తున్న నాయకులకు గత …
Read More »లోకేష్ అమెరికా పర్యటన వెనుక అసలు గుట్టు రట్టు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇప్పటికే అవినీతి కూపంలో కూరుకుపోయిన సీఎం చంద్రబాబు సర్కార్పై సీబీఐ ఏ క్షణంలోనైనా దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక, మరో వైపు ఏపీ ప్రజల్లో సైతం చంద్రబాబు నాయుడుపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయారు. ఇందుకు నిదర్శనం.. ఇటీవల చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ.. నన్ను …
Read More »ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …
Read More »కార్మికులందరికీ జననేత జగన్ మేడే శుభాకాంక్షలు
మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పెడన నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశారు. కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 150వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణాభిమానాలతో …
Read More »బండారం బయటపడుతుందనే..తిరుపతి సభలో బాబు దాచిపెట్టిన అసలు వీడియోలు ఏంటో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు బుక్ అయిపోయారు. ఈ దఫా పార్టీ నేతల దృష్టిలోనే ఆయన చులకన అయిపోయారని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి అట్టహాసంగా సభ పెట్టుకుంటే.,.అది కాస్త తనకే కౌంటర్ అయిందని మథనపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్లన్నీ. ధర్మపోరాట …
Read More »ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నుంచి జగన్ 2019 ఎన్నికల స్కెచ్ అదుర్స్
తన సొంత ఇలాకా అయిన చిత్తూరులో దీక్షకు సిద్ధమవడం ద్వారా ఓ రేంజ్లో మైలేజ్ కొట్టేద్దామని ప్రయత్నించి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం ఇది. ఇంకా చెప్పాలంటే…ఆయన కలలో కూడా ఊహించని షాక్ అనుకోవచ్చు. `తన అవసరం కోసం కరివేపాకు లాగా ఎవరినైనా వాడుకోవడమనేది సిద్ధాంతానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు` అని ఆయన విమర్శకులు చేసే మాటలకు అచ్చుగుద్దిన …
Read More »వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి.. డేట్ ఫిక్స్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఓ మాజీ కేంద్ర మంత్రి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ జగన్ ప్రజల ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఇటీవల కాలంలో పలు మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు చేసిన సర్వేల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా …
Read More »