Home / POLITICS (page 450)

POLITICS

కేంద్రం బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన మంత్రి కేటీఆర్

అభివృద్ధి, సంక్షేమం అజెండాగా సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం ఏ విధంగా అడ్డుపుల్ల‌లు వేస్తోందో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత మ‌రోమారు బ‌య‌ట‌పెట్టారు. ఐటీ రంగానికి కీల‌క‌మైన ఐటీఐఆర్ విష‌యంలో కేంద్రం తీరును ఇప్ప‌టికే అనేక వేదిక‌ల‌పై బ‌ట్ట‌బ‌య‌లు చేసిన కేటీఆర్ తాజాగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి విష‌యంలో కేంద్రం తీరును బ‌హిరంగంగానే ఎండ‌గ‌ట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి …

Read More »

మంత్రి ప‌త్తిపాటి శాఖ మార్పు వెనుక అస‌లు గుట్టు ర‌ట్టు..!!

కొండ‌ను త‌వ్విన కొద్దీ రాళ్లు బ‌య‌ట‌డ్డాయ‌న్న చందాన ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్మిస్తున్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లోనూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేర‌స్థుడు, టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్‌రెడ్డికి సంబంధాలున్నాయ‌ని, అందుకు సంబంధించిన ఆధారాలు సీబీఐ, ఈడీ అధికారులు సేక‌రించార‌ని, త్వ‌ర‌లో వారిపై …

Read More »

ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …

Read More »

ప్ర‌కాశం జిల్లాలో ప‌చ్చ నేతల దౌర్జ‌న్యం..!!

ఏపీ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టికీ టీడీపీ నేతలు చేయ‌ని నేరాలు, దాడులు, ఘోరాలు లేవు. ఆఖ‌రికి ఆఖరికి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను, స్థానిక ఓటర్లను వేధిస్తూ, క‌నీసం మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా దాడులకు తెగ బడుతున్నారు. అంతేకాకుండా, టీడీపీ అవినీతిని ప్ర‌శ్నించిన ప్ర‌భుత్వాధికారుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. వారిపై కూడా దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు ప‌చ్చ నేత‌లు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ …

Read More »

నంద్యాల ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ఊహించ‌ని షాక్‌..!!

అవును, క‌ర్నూలు జిల్లా నంద్యాల ప్ర‌జ‌ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌కు ప్ర‌ధాన కార‌కుడైన చంద్ర‌బాబు.. 2014 ఎన్నిక‌ల్లో అనుభ‌వ‌జ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాదిస్తా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని క‌డ‌తా, 2019 ఎన్నిక‌ల్లోపూ ప్ర‌తీ ఇంటికి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటా, డ్వాక్రా …

Read More »

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం..మంత్రి కేటీఆర్

తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ మహానగరం తార్నాకలోని ఐఐసీటీలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ యువ శాస్తవేత్త లకు అవార్డులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని .. శాస్త్ర, …

Read More »

ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

నెల్లూరు రాజ‌కీయాలంటే గ‌తం వ‌ర‌కు ఆనం బ్ర‌ద‌ర్సే గుర్తుకు వ‌చ్చే వారు. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ అనే చెప్పుకునేంత వ‌ర‌కు వెళ్లింది. రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, అలాగే దమ్మున్న నేత‌గా అనీల్ కుమార్ యాద‌వ్ ఎదుగుతున్నారు. ప్రజా స‌మ‌స్య‌ల‌పై దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్న అనీల్ కుమార్ యాద‌వ్‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఈర్ష్య ప‌డేంత‌లా జిల్లాలో విప‌రీత‌మైన మాస్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొన‌సాగిస్తున్నారు. ఓ వైపు ప్ర‌జ‌లు, మ‌రో వైపు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ న‌డుస్తున్నారు. …

Read More »

మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మ‌హేష్ బాబు.. ఇంట‌ర్వ్యూ మీకోసం..!!

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హోరోగా ,కైరా అద్వాని హిరో యి న్ గా జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ …

Read More »

పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్‌లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat