ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి. తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా, తమకు లొంగని వారిని చంపుతామనే బెదిరింపులతో లొంగదీసుకోవడం పచ్చనేతల వంతైంది. …
Read More »భూమా ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్..!!
అక్కడ అన్నా చెల్లెళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకి మంత్రి హోదా ఇచ్చారే కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో అతడిని భుజాన ఎత్తుకుని మోశారు. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. టీడీపీ రాజకీయాలేంటో అర్థమైన ఆ అన్నా చెల్లెళ్లు అండ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. కొద్ది రోజులు అంతా …
Read More »వారి దెబ్బకు వణుకుతున్న వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు …
Read More »తెలంగాణను ప్రపంచం కొనియాడేలా ఉద్యమిస్తా :సీఎం కేసీఆర్
భాగ్యనగరం శివారు ప్రాంతం కొంపల్లి పరిధిలోగల బీబీఆర్ గార్డెన్ వేదికగా ఇవాళ జరుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీనరీ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ.. వేదికపై డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు తయారై ఉన్నారని, వారందరూ తమ శక్తిని దారబోసి, తీర్మానం చేసి దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బాధ్యతను తనపై పెట్టారన్నారు. దేశ …
Read More »వైసీపీలోకి మరో సీనియర్ నేత..! డేట్ ఫిక్స్..!!
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »భారతినైనా కాపాడుకో..! జగన్పై ఎమ్మెల్యే వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్, లెక్కలు తప్ప వైఎస్ జగన్కు ఇంకేమి పట్టవన్నారు. ఐఏఎస్లను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్తలను ఎలా ముంచాలో వైఎస్ జగన్కు బాగా తెలుసంటూ వల్లభనేని …
Read More »తెలంగాణ అభివృద్ధికి.. అద్దంపట్టేలా టీఆర్ఎస్ ప్లీనరీ..!!
డెబ్బై సంవత్సరాల ఆంధ్రోళ్ల పాలనలో చేయని అభివృద్ధి, అమలుకాని సంక్షేమ కార్యక్రమాలను గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసి, ఇంకా చేస్తున్నారన్నది తెలంగాణ ప్రజల మాట. ఈ మాటలకే అద్దంపట్టేలా ఈ నెల 27వ తేదీన భాగ్యనగర పరిధిలోగల కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కొంపల్లి వేదికగా జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణానికి .. ప్రగతి.. గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. మరో పక్క …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం దాటి పోయింది. ఈ సంవత్సరంలో నారా లోకేష్ ఏపీ మంత్రి వర్గం కేబినేట్పై తనకు పట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడేలా హైప్ క్రియేట్ చేసుకోవడమే తప్ప .. సాధించింది శూన్యమనే విషయం జగమెరిగిన సత్యం. అంతేకాక, మంత్రి నారా లోకేష్కు ఉన్నంత బద్ధకం దేశంలోని ఏ నాయకుడికి ఉండదన్నది.. లోకేష్ …
Read More »అందుకే జగన్ అంటే అభిమానులు పడి చచ్చేది..!!
జగన్లో ఉన్నది చంద్ర బాబులో లేనిది అదే. నాడు దేశంలోని శక్తివంతురాలుగా ఉన్న సోనియా గాంధీ ఎదిరించి.. అక్రమంగా బనాయించిన కేసులను ఎదుర్కొని జైలు శిక్ష అనుభవించినా.. ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టీడీపీ అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా తనకు అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే.. తమపై చర్యలు తీసుకుంటారనే భయం టీడీపీ నేతల్లో ఎందుకు భయం …
Read More »వైసీపీ అభిమానులకు మంచి ఊపునిచ్చే వార్త..300 వాహనాల్లో బయలుదేరుతున్న..కాటసాని
వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో …
Read More »