Home / POLITICS (page 455)

POLITICS

టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాలు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ …

Read More »

వైసీపీలోకి మాజీమంత్రి తనయుడు..ముందే చెప్పిన దరువు.కాం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా .. తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీ లో చేరబోతున్నారు . ఈ మేరకు ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు …

Read More »

చంద్ర‌బాబు గుట్టు.. బ‌ట్ట బ‌య‌లు..!!

క‌లియగ దైవం వేంక‌టేశ్వ‌ర స్వామి పాల‌క మండ‌లి నియామ‌కంపై పెను దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నియ‌మించిన ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ప‌ట్ల శ్రీ‌నివాసుడి భ‌క్తుల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ‌స్తుండ‌గా.. మ‌రో ప‌క్క విప‌క్షాలు కూడా చంద్ర‌బాబు తీరును తీవ్రంగా విమ‌ర్శిస్తున్నాయి. అంతేకాకుండా, నేను విలువ‌లు పాటించే మ‌నిషిని, నిప్పు అంటూ చెప్పుకునే సీఎం చంద్ర‌బాబు రోజుకో అనాలోచిత నిర్ణ‌యం తీసుకుంటూ ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాల‌న …

Read More »

ఖమ్మంలో మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన..!

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో …

Read More »

సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

వెలుగులోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ అవినీతి కుంభ‌కోణం..!! అయితే, చంద్ర‌బాబు భారీ అవినీతి కుంభ‌కోణం విష‌యానికొస్తే.. శేఖ‌ర్‌రెడ్డి, ఇత‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారుల‌కు బాగా సుప‌రిచిత వ్య‌క్తి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో అయితే శేఖ‌ర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంత‌కీ అంతలా శేఖ‌ర్‌రెడ్డి పేరు …

Read More »

ఆర్కే పై పవ‌న్ సంచ‌ల‌న ట్వీట్‌..!

టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు.  ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …

Read More »

టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

తనను దూషించిన  నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్‌ ఛానెల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ అంటూ ట్వీట్‌ చేసిన పవన్‌ .. ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. అందులో రవి ప్రకాశ్‌ కారు …

Read More »

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..! ప‌చ్చ‌బ్యాచ్‌కి అర్థమ‌య్యేలా ఈ క‌థ‌నాన్ని షేర్లు కొట్టండి. అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై గ‌తంలో న‌మోదైన కేసును శ‌నివారం హైకోర్టు కొట్టేసింది. అయితే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా …

Read More »

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ సీనియర్ నేతలు,అధికార ప్రతినిధులతో భేటీ కానున్నారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణాజిల్లాలో కొనసాగుతుంది. పాదయాత్రచేస్తున్న జగన్ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెల22వ తేదీన జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయితే ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎంపీల రాజీనామాల …

Read More »

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.జగన్ ప్రజసంకల్ప యాత్ర నేటికి 141వ రోజుకి ముగిసింది.ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇవాళ నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు . ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat