తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రవీంద్రభారతిలో ఇవాళ టీప్రైడ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ఎస్సీ వ్యాపారవేత్తలకు అవార్డులు ప్రధానం చేశారు. Minister @KTRTRS addressing the 'Dr BR Ambedkar T-Pride Awards 18' ceremony held at Ravindra Bharati. #AmbedkarJayanti pic.twitter.com/9EcW4GdFYM …
Read More »కేటీఆర్ వేసిన పంచ్కు కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్కు కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయిందని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్ టూరిజం, మైనింగ్ శాఖ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు …
Read More »వంగవీటి రాధా షాకింగ్ డెసీషన్.!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..యలమంచిలి రవి తరువాత వైసీపీలోకి ఎవరో తెలుసా..!
2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడిని..కేంద్ర, రాష్ట్ర నాయకులు, సినీ హిరోలు ముకుమ్మడిగా అందురు ఎకమే ఓడించిన ..ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న దేశంలోనే ఎకైక వ్యక్తి ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ అంటున్నారు వైసీపీ నేతలు. గత 4 సంవత్సరాలు నుండి టీడీపీ చేస్తున్న అవీనితిని ,భూకభ్జలను ,నేరాలను ఇలా ప్రతి అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విదంగా ..అర్థమయ్యో విధంగా …
Read More »అంబేద్కర్ జయంతి రోజున సంచలన విషయం చెప్పిన జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం …
Read More »అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో పయనిస్తున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇవాళ భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్బండ్ దగ్గర ఆయన విగ్రహానికి …
Read More »కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం..ఇదిగో చూడండి..!
గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్ జగన్ కృష్ణా …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ మహిళ నేత..!
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో బంద్లు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి …
Read More »టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత. తన నోటి నుంచి ఏదైన మాట బయటకు వస్తే.. ప్రాణం మీదకు వచ్చినా సరే ఆ మాటమీదనే నిలబడే నైజం అతని సొంతం. ఇదే రీతిన నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని చూశాం.. ఇప్పుడు వైఎస్ జగన్ను చూస్తున్నాం. అలా మాటమీద నిలబడే గుణమే వైఎస్ రాజశేఖర్రెడ్డిని ప్రజల గుండెల్లో ఉండేలా చేస్తే.. వైఎస్ …
Read More »కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ ఎంట్రీ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. see also :వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్లు..!! జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం …
Read More »