జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »కాంగ్రెస్ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర..మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ది మోసాల చరిత్ర …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభజన చేస్తారోనని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా పప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్. కాగా, గత శుక్రవారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే, …
Read More »వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన …
Read More »వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!!
వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!! ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోడీ సర్కార్ విడుదల చేసిన నిధుల్లోనూ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఏకంగా స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.998 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ స్వాహా చేసింది. అయితే, స్వచ్ఛ భారత్ పథకం కింద ఏపీకి ఎన్ని నిధులు మంజూరయ్యాయి..? అందులో చంద్రబాబు సర్కార్ ఎన్ని నిధులను …
Read More »తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!
ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …
Read More »ఖమ్మం విప్లవాల ఖిల్లా..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ఖమ్మం విప్లవాల ఖిల్లా అని అన్నారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం అబ్బురపడేలా తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని..దేశంలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.పేదవాడి కష్టం, …
Read More »జగన్ కేసులపై ఐఏఎస్ అధికారి సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటపడనున్నారని ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి అన్నారు. కాగా, ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి మీడియాతో ముచ్చటిస్తూ వైఎస్ జగన్పై ఆసక్తికర మాటలు మాట్లాడిన …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే..రాజాసింగ్ నిన్న ఓ సభలో హాజరయ్యేందుకు ఔరంగాబాద్ వెళ్లారు.అనంతరం అయన తిరిగి హైదరాబాద్ వస్తుండగా హైవేపై అయన కారును వెనుక నుండి వచ్చిన లారీ డీ కొట్టింది.అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో రాజాసింగ్ సురక్షితంగా బయట పడ్డరు.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ ను …
Read More »