Home / POLITICS (page 469)

POLITICS

మరో వివాదంలో వల్లభనేని వంశీ

అధికార టీడీపీ పార్టీలోని నేత‌ల నుంచి సామాన్య కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు అడ్డొచ్చిన వారు మ‌హిళ‌లా, సామాన్యులా, చిన్న పిల్ల‌లా, వృద్ధులా అన్న‌ది వారికి అన‌వ‌స‌రం, మా దందాల‌కు అడ్డొచ్చిన వారెవ‌రైనా స‌రే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అన‌డం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇటువంటి సంఘ‌ట‌న‌ల గురించి కోకొల్ల‌లుగా చెప్పుకోవ‌చ్చు. అయితే, నాడు బుజ్జ‌గింపు మాట‌ల‌తో రైతుల నుంచి రాజ‌ధాని …

Read More »

పదునెక్కుతున్న బాణం..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస బహిరంగ సభలతో యువనేత, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు దీటుగా సాగుతున్న ‘జనహిత ప్రగతి సభ’ల్లో ఆయన ప్రసంగాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, అటు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘జనహిత …

Read More »

వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …

Read More »

ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి వైఎస్ జ‌గ‌న్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ద‌మ్ము, ధైర్యం లేని వ్య‌క్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు గురించి మాట్లాడే అర్హ‌త జ‌గ‌న్‌కు లేద‌ని, బెంగ‌ళూరులో, అలాగే లోట‌స్‌పాండ్‌లో ఉన్న క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌ల‌ను ఆస్తుల్లో ప్ర‌క‌టించుకునే ద‌మ్ము, ధైర్యం …

Read More »

కుల వృత్తులన్నింటికి పూర్వ వైభవం తీసుకరావడమే సీఎం కేసీఆర్ లక్ష్య౦

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వృత్తిదారులకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమం, అటవీ శాఖల మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఆదివారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తో కలిసి ఇటీవల గుజరాత్ రాష్ర్ట పర్యటన వివరాలను ఆయన తెలిపారు. గుజరాత్ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరంగా …

Read More »

నేడు ఢిల్లీకి వైఎస్‌ విజయమ్మ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి మూడో రోజుకి చేరుకుంది.డిల్లీలో ని ఏపీ భవన్ లో నలుగురు వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో ఆయన్నినిన్న బలవంతంగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.అయితే వైసీపీ ఎంపీల …

Read More »

రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ …

Read More »

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ..!!

ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల …

Read More »

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …

Read More »

ఇంటింటికీ మంచినీళ్ళు,ప్రతి ఎకరాకు సాగు నీరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat