Home / POLITICS (page 472)

POLITICS

అద్దిరిపోయే క‌థ చెప్పిన త‌మ్మారెడ్డి..!!

అన‌గ‌న‌గా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉండే వారు. ప్ర‌తీ రోజూ ఒక‌రి మొకాలు ఒక‌రు చూసుకునే వారు, క‌లుసుకునే వారు. అయితే, వారి మ‌ధ్యన ఉన్న‌ట్టుండి ఒక రోజు ప్రేమ పుట్టింది. దీంతో వారిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. వీరిద్ద‌రి పెళ్లి స‌క్సెస్ అవుతుందో..? లేదో..? అన్న ఒక చిన్న అనుమానం వ‌చ్చి పెళ్లి కూతురు త‌రుపున ఒక అమ్మాయిని పిలిపించి మాకు తోడుగా …

Read More »

జ‌గ‌న్‌పై ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ ప్ర‌శంస‌ల వ‌ర్షం..!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

వైఎస్ జగన్ సమక్షంలో గుంటూరు నడిబొడ్డున వైసీపీలో చేరిన..మరో ఇద్దరు నేతలు

ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. పాదయాత్ర జరిగే దారులన్ని ప్రభజనంలా మారాయి. దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కడప గడ్డపై గత ఎడాది నవంబర్ 6న పడిన తొలి అడుగు తెలుగుదేశం అవినీతి, అక్రమాలను నిలదీస్తూ రతనాల నేల రాయలసీమను దాటి సింహపురిలో సింహనాదమై గర్జించింది. ప్రత్యేక హోదా నినాదాన్ని దేశానికి …

Read More »

కొన్ని వేల మంది ముందు…ఈ మహిళ మాటలకు కంటతడి పెట్టిన వైఎస్ జగన్

ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం సాగింది. దారి పొడవునా ప్రజలు ఏరులై కదిలారు. గుంటూరు నగరంలో జననేత పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. గత నాలుగేళ్లుగా కష్టాలకొలిమిలో రగిలిన ఆరని కన్నీటిని ఆత్మీయతతో తుడిచేస్తూ రానున్నది ప్రజాపాలననే కొండంత భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నాడు. పసిపాపల చిరుమోముల్లో..అవ్వతాతల బోసినవ్వుల్లో, ఆడపడుచులఅనురాగంలో, పేదోడి ఆకలి మెతుకుల్లో, …

Read More »

మంత్రి కొల్లు ర‌వీంద్ర రూ.800 కోట్లు అవినీతి భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!!

కొండ‌ను త‌వ్విన కొద్దీ రాళ్లు బ‌య‌ట‌డ్డాయ‌న్న చందాన ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భుత్వంలోనూ అవినీతి భాగోతం ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్మిస్తున్న నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లోనూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలోనూ భారీ అవినీతి బ‌ట్ట‌బ‌య‌లైన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, ఇటీవ‌ల సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ గుంటూరు కేంద్రంగా నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో మంత్రి నారా లోకేష్‌కు, ఆర్థిక నేర‌స్థుడు, టీటీడీ మాజీ స‌భ్యుడు …

Read More »

నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్‌ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్‌లో పాల్గొన్న సీఎం …

Read More »

2019క‌ల్లా వైసీపీలో జ‌గ‌న్ త‌ప్ప ఇంకెవ‌రూ మిగ‌ల‌రు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పూర్తిగా అధ్యాయ‌నం చేసేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి చెప్పినా ప‌రిష్కారం కావ‌డం లేద‌ని, మీరె ఎలాగైనా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్జీల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్‌ను కూడా …

Read More »

నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …

Read More »

కాంగ్రెస్ నేతలకు  హోంమంత్రి నాయిని సవాల్..!!

అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని  రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …

Read More »

మోడీ త‌ప్పిదం..కేసీఆర్ స్పంద‌న‌..గులాబీద‌ళ‌పతి వైపు జాతీయ నేత‌ల చూపు

జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగిడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణను వేగ‌వంతం చేయ‌కముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్య‌మంత్రి వైపు ఆస‌క్తిక‌రంగా చూస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాల‌పై త‌న అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ప‌లు పొర‌పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌గు రీతిలో స్పందించార‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.     ఎస్సీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat