తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత …
Read More »జగన్ పాదయాత్రకు హ్యాట్సాప్..!!
అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ర్టీకి పరిచయమైన సుమంత్, తన దైన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా, సత్యం, గోదావరి, మహానంది, ధన 51, మళ్లీ రావా వంటి విభిన్న కథలతో సినీ జనాలను అలరించాడు. అయితే, సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం సుబ్రహ్మణ్య పురం. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో హీరో …
Read More »ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!
టార్గెట్ – 2019 ఎలెక్షన్స్, ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే పన్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూలస్తంభమైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలల్లో కోట్లకు కోట్లు నగదు సరఫరా అయింది. ఇలా …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »జగన్కు పోయే కాలం దగ్గరపడింది.. ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పోయే కాలం దగ్గరపడిందట. ఈ మాటనే ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఇవాళ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఉదయం మంచచిమీద నుంచి లేచినప్పట్నుంచి, మళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడమే …
Read More »కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుంది..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …
Read More »ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!
కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఏపీ లో వైసీపీ నేత వైఎస్ జగన్ కు అభిమానులు అంతకు అంత భారీగా పెరుగుతున్నారు. ముఖ్యంగా విధ్యార్థుల గుండెల్లో ఉండిపోయోలా ప్రత్యేకహోదా కోసం నిరంతరం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా తేస్తాడని ఏపీలో ప్రతి నిరుద్యోగికి,ప్రతి విద్యార్థికి నమ్మకం కలిగింది. ఇక తాజాగా ప్రజా సంకల్పయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పేరేచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ నడిచే రహదారి పొడవునా …
Read More »ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్ సార్ రుణం తీర్చుకోలేం..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి …
Read More »