Home / POLITICS (page 475)

POLITICS

రేపు భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి …

Read More »

ఆ పెట్టుబ‌డి చంద్ర‌బాబు బినామీదే..! ఆధారాల‌తో స‌హా మీ కోసం..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధి పేరిట ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టికీ విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు నిజంగానే విదేశాల నుంచి పెట్టుబ‌డులు తెచ్చారా..? అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టిన విదేశీ కంపెనీల్లో చంద్ర‌బాబుకు సంబంధించిన‌వి ఎన్ని..? చ‌ంద్ర‌బాబు నాయుడు త‌న బినామీలతోనే అమ‌రావ‌తిలో పెట్టుబుడ‌లు పెట్టిస్తున్నారా..? రాజ‌ధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి లాక్కున్న భూముల‌ను చంద్ర‌బాబు త‌న బినామీల‌కు క‌ట్ట‌బెడుతున్నారా..? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, రాజ‌కీయ …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. ఓ పెద్ద ద‌ద్ద‌మ్మ‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేసేవ‌న్నీ చుప్కే పాలిట‌లిక్సేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి. కాగా, ఇవాళ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. అస‌లు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాల‌ని కోరుకునే వ్య‌క్తుల్లో వైఎస్ జ‌గ‌న్ ముదు …

Read More »

ప‌వ‌న్ నైజం ఇంతే..! సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

అవును, జ‌న‌సేన పార్టీ ఫ్యాన్ క్ల‌బ్‌కు ఎక్కువ‌, తోక పార్టీకి త‌క్కువ. జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి కూడా ప్ర‌జారాజ్యం పార్టీలానే త‌యార‌వుతుంద‌ని నేనెప్పుడో చెప్పాను. చివ‌ర‌కు నేను చెప్పిందే నిజమైంది. పార్టీ కోసం ప్రేమ‌తో, జీవితాన్ని ప‌ణంగాపెట్టి శ్ర‌మిస్తున్న కార్య‌క‌ర్త‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తించ‌క‌పోగా, డ‌బ్బు ఇచ్చి మరీ పార్టీ టిక్కెట్‌ను ఆశించి జ‌న‌సేన‌లో చేరిన ఓ వ్య‌క్తికి ప‌వ‌న్ క‌ల్యాన్ ప్రాధాన్య‌త ఇవ్వ‌డ‌మేంట‌ని నేను ప్ర‌శ్నిస్తున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు …

Read More »

తిరిగి సొంత గూటికి మంత్రి అఖిల‌ప్రియ.. క‌న్ఫాం చేసిన ఫోన్ కాల్‌..!!

తిరిగి సొంత గూటికి మంత్రి అఖిల‌ప్రియ.. క‌న్ఫాం చేసిన ఫోన్ కాల్‌..!! అవును, ప్ర‌స్తుత ఏపీ ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తాను రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన పార్టీ వైసీపీలోకి తిరిగి రానున్నారు. ఈ వార్త‌ను ఇప్పుడు అటు టీడీపీ వ‌ర్గాలతోపాటు ఇటు వైసీపీ వ‌ర్గాలు క‌న్ఫాం చేశాయి. అయితే, ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై ప‌లు సంద‌ర్భాల్లో మంత్రి అఖిల ప్రియ త‌న అభిమానాన్ని చాటుకున్న విష‌యం …

Read More »

సీబీఐ విచార‌ణ‌లో ప‌చ్చి నిజాలు వెలుగులోకి..!!

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌ర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి మ‌ళ్లింది. అంతేకాకుండా అనుభ‌వ‌జ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా స‌రే ప్ర‌త్యేక హోదా సాదిస్తా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్ర‌పంచాన్ని త‌ల‌ద‌న్నేలా రాజ‌ధానిని క‌డ‌తా, 2019 ఎన్నిక‌ల్లోపూ ప్ర‌తీ ఇంటికి కుళాయి ద్వారా నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న‌, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …

Read More »

విద్యార్థులకు జగన్‌ విజ్ఞప్తి.. హోదా ఉద్యమానికి విద్యార్ధులు మద్దతు ఇవ్వాలి..!!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా కొనసాగుతుంది.ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ఇవాళ గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఇటు అధికార టీడీపీ ప్రభుత్వం ..అటు కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ …

Read More »

2019లో ప్ర‌జ‌లే జ‌గ‌న్‌ను రాష్ట్రం నుంచి వెలివేస్తారు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని 2019 ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్ర ప్ర‌జ‌లే వెలివేస్తార‌ని వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన‌ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ అన్నారు. అత్యున్న‌త దేశ‌మైన భార‌త్‌లో వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ పెట్టిన 13 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నార‌న్నారు. 16 నెల‌ల‌పాటు జైలు జీవితం గ‌డిపి వ‌చ్చిన అంత‌ర్జాతీయ నేర‌స్తుడు వైఎస్ జ‌గ‌న్ అని, …

Read More »

2018 ఏప్రిల్లో భరత్ అనే నేను ప్రమాణ స్వీకారం..2019 ఏప్రిల్లో జగన్ అనే నేను ..ప్రమాణ స్వీకారం

వ‌రుస హిట్ చిత్రాల‌తో తెలుగు సినీ చరిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌. అయితే, కొర‌టాల శివ తీసింది మూడు చిత్రాలే అయినా, అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ వంటి చిత్రాలు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి టాప్ 3లో నిల‌వ‌డం విశేషం. అయితే, మ‌రోసారి తెలుగు సినీ ఇండ‌స్ర్టీ రికార్డుల‌ను తిరగ‌రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అందుకు టాలీవుడ్ …

Read More »

ద‌టీజ్ జ‌గ‌న్‌..!!

ద‌టీజ్ జ‌గ‌న్‌. వైఎస్ఆర్ సీపీ అభిమానులు కాల‌ర్ వేసుకునే వార్త‌. అవును, ఇది, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు కాల‌ర్ ఎగ‌రేసుకునే వార్తే అవుతుంది. అందుకు కార‌ణం జాతీయ స్థాయిలో స‌ర్కులేష‌న్ ఉన్న ఓ ఆంగ్ల ప‌త్రిక చేసిన స‌ర్వేనే. అయితే, ఇంత‌కీ ఆ ఆంగ్ల ప‌త్రిక ఏం చెబుతోంది..? వైసీపీ అభిమానులు ఎందుకు కాల‌ర్ ఎగ‌రేసుకునేలా ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat