ప్రజలారా ఓటుకు నోటు బాబు, ప్యాకేజీ పవన్లతో జాగ్రత్తగా ఉండండి. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న విషయాన్ని పక్కన పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగారు. వారి మాటలు నమ్మకండి. మొదటి నుంచి ఈ ఉద్యమంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్తోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, నేను కలిసి …
Read More »12ఏళ్ళ 8నెలల 18రోజులు జగన్ సీఎంగా ఉంటారు -40మంది పండితులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే.అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని విళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన చూపించిన పంచాంగంలో వైసీపీ పార్టీకి మహర్దశ పడుతుందని పండితులు తెలిపారు. see also :2019ఎన్నికల్లో పోటిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ..! ఈ క్రమంలో అక్టోబర్ 25వరకు ఆయన …
Read More »రేపు కోల్కతాకు సీఎం కేసీఆర్..!!
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్రంట్ కార్యరూపానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన రేపు ( సోమవారం ) కోల్కతా వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆయన భేటీ అవుతారు. మమతతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధానంగా ఫ్రంట్ లక్ష్యాలు, జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, …
Read More »యెల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్.. ఒక్కొక్క షేర్ తో ఒక్క చెప్పు దెబ్బ..!!
గోబెల్స్కు సమానమైన తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మరోమారు దిమ్మతిరిగిపోయే కౌంటర్ వచ్చింది. `వైసీపీకు ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నే బీజేపీ రాష్ట్రంలో ప్రచార వ్యూహకర్తగా నియమించింది. దీంతో వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలకు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తారు. గత ఏడాదిన్నరగా వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీజేపీకి కూడా అదే పని చేస్తారు. రాష్ట్రంలో రెండు పార్టీలు విజయం సాధించేందుకు ప్రశాంత్ …
Read More »అమ్మాయిలను బుక్ చేసుకునే నువ్వెంత..! నీ బతుకెంత..!!
అమ్మాయిలను బుక్ చేసుకునే నువ్వెంత.. నీ బతుకెంత..!! పవన్ కల్యాణ్పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!! ఇటు సినీ ఇండస్ర్టీలోనూ.. అటు రాజకీయపరంగానూ.. మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య వార్ తారా స్థాయిలో నడుస్తోంది. ఇప్పటి వరకు చాపకింద నీరులా సాగిన ఈ యవ్వారం.. ఇప్పుడు మీడియా సాక్షిగా బట్టబయలు అవుతున్నాయి. అయితే, చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసుల గురించి తెలిసి కూడా 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ …
Read More »ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …
Read More »అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!
అవును, మేం అవినీతి చేస్తాం..! మీ కేంటి..!! టీడీపీ నేతలు అంటున్న మాట ఇదే..!! 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు… ప్రజలకు ఆకాశాన్ని చూపించి.. నేలను దోచేసిన తీరు చంద్రబాబుది.. అగ్రిగోల్డ్, విశాఖ భూ కుంభకోణం, ఇసుక దోపిడీ, ఏపీ రాజధాని అమరావతి వేదికగా కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఇలా చంద్రబాబు హయాంలో జరగని అవినీతి లేదంటూ సోషల్ …
Read More »వైఎస్ జగన్ గోడమీద పిల్లిలాంటి వాడు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గోడమీద పిల్లి రెండూ ఒకటేనన్నారు. వైఎస్ జగన్ అవసరం అయితే, కాంగ్రెస్తో కలవకలడు, అదే సమయంలో బీజేపీతోనూ కలవగలడు అంటూ ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్పై వందలకొద్దీ రౌడీయిజం కేసులు …
Read More »చిరంజీవి, పవన్ కల్యాణ్పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ప్రజారాజ్యం దారిలోనే.. జనసేన కూడా..! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్వయాన తన అన్న మెగాస్టార్ చిరంజీవి దారిలోనే వెళ్తున్నాడా..? అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి పట్టనుందా..? చిరంజీవి ఇక సినిమాలకే పరిమితం కానున్నారా..? జేఎఫ్సీ వేదికగా చంద్రబాబు అవినీతి చిట్టా బయటకు లాగుదామని యత్నించిన ఉండవల్లికి పవన్ …
Read More »నీరవ్ మోడీ, చంద్రబాబు భారీ కుంభకోణం సీబీఐ విచారణలో వెలుగులోకి ..!!
నీరవ్ మోడీ, ఇతనో వజ్రాల వ్యాపారి, అంతకు మించి ఓ స్కామ్ స్టార్. ఇటీవల కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన భారీ కుంభకోణంతో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ స్కామ్ స్టార్గా భారత్దేశంలోని అందరికి సుపరిచితుడయ్యాడు. నీరవ్ మోడీ పుట్టింది భారత్లోనే అయినా.. పెరిగింది మాత్రం బెల్జియంలోనే. అంతేకాదు, న్యూయార్క్లో ఏర్పాటు చేసిన తన వజ్రాల వ్యాపారానికి సంబంధించిన షాప్ ఓపెనింగ్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను సైతం …
Read More »