ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో …
Read More »పవన్ కళ్యాణ్ సభలో భారీ తొక్కిసలాట..15మంది పరిస్థితి విషమం
గుంటూరు వేదికగా జనసేన పార్టీ తమ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పవన్ అభిమానులు తరలివచ్చారు.అయితే సభకు వచ్చిన వేల మంది జనసేన కార్యకర్తలు,అభిమానులు ఒక్కసారిగా సభావేదిక వైపుకు దూసుకువచ్చారు. దీంతో భారీ కేడ్లు విరిగిపోయాయి .మరో పక్క భారీ తోక్కిసలాట జరిగింది .ఈ తొక్కిసలాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు.. కొంత మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.15 మందికి …
Read More »అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..!
తమ కష్టాలను ఆలకించి, తమ కన్నీరును తుడిచేందుకు ప్రజాసంకల్పయాత్రగా తరలివచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ కు ఎదురేగి స్వాగతం పలికారు. మా ఆశవు నీవేనయ్యా.. మారాజువు నీవేనయ్యా అంటూ అక్కున చేర్చుకున్నారు. కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక …
Read More »మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ డెసిషన్..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను శాసనసభ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఏకంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ మహానగరంలో గాంధీ భవన్ లో నలబై ఎనిమిది గంటలు అమరనిరాహర దీక్షకు దిగిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ రాష్ట్ర అధిష్టానం అదేశిస్తే ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత …
Read More »ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు బ్యాక్ టూ వైసీపీ …!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల …
Read More »మద్యం తాగద్దు..గొడవలు వద్దు..ఫ్యాన్స్కు పవన్ టీం సూచన
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఇందులో కొన్ని భద్రతపరమైన సూచనలు ఉండగా…మరికొన్ని ఆశ్చర్యపరంగా ఉంటాయన్నారు. ముఖ్యంగా మద్యం తాగి సభకు రావద్దనడం ఏమిటని షాక్ అవుతున్నారు. తమ గురించి ఎలాంటి భావనతో ఇలాంటి సూచనలు చేశారని పలువురు అసహనం …
Read More »బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..!
తెలంగాణ ప్రస్తావన వస్తేనే నిత్యం తన ఏడుపును ప్రదర్శించే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు టీఆర్ఎస్ పార్టీ యువనేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …
Read More »ప్రజాసంకల్పయాత్ర .. 112వ రోజు షెడ్యూల్ ఇదే..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్పయాత్ర నేటికి 111రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.అయితే రేపటి ప్రజసంకల్ప యాత్ర షెడ్యూల్ను వై సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.బుధవారం ఉదయం జగన్ బాపట్ల నియోజకవర్గం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి .. అక్కడ నుంచి చుండూర్పల్లి మీదుగా ములకుదురు చేరుకొని …
Read More »దేశ పార్లమెంటు, శాసనసభ తదితర చట్టసభల్లో సభ్యులపై సస్పెన్షన్ సందర్భాలు..!
దేశంలో, రాష్ట్రంలో సభ్యుల ప్రవర్తనపై పార్లమెంటు, శాసనసభలు అనేకసార్లు సస్పెన్షన్లు, బహిష్కరణ చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీ వంటివారు కూడా సభల నుంచి బహిష్కరణకు గురైన సందర్భాలున్నాయి. సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉన్న సందర్భంలో శాసనసభకు, స్పీకర్కు చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం ఉంటుంది. 1. 1966 ఆగస్టు 29న యశ్వంత రావు మేఘావల్ vs మధ్యప్రదేశ్ అసెంబ్లీ కేసులో ఇద్దరు సభ్యులపై బహిష్కరణ (ఎక్స్పెల్) చేసిన కేసులో …
Read More »2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్ 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదాణను చూసి అటు రాజకీయ నాయకులతోపాటు ఇటు సినీ నటులు కూడా జగన్పై వారికున్న అభిమానాన్ని చాటుకుంటున్న విషయం …
Read More »