Home / POLITICS (page 494)

POLITICS

వైఎస్ జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో తిట్టిన ఎమ్మెల్యే అనిత‌..!!

టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఓ రేంజ్‌లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను వంచించ‌డానికే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌డుతున్నార‌ని, స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీలో చ‌ర్చిస్తేనే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, కానీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీకి రానివ్వ‌కుండా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి …

Read More »

అవును, అందుకు కార‌ణం జ‌గ‌నే..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు హ‌క్కుగా రావాల్సిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్ర‌పెద్ద‌ల‌వ‌ద్ద తాక‌ట్టు పెట్టారా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్ర‌తీ ఒక్క‌రు చంద్ర‌బాబు మోసానికి బ‌లైపోయిన వారేన‌ని చెప్ప‌డంలో …

Read More »

మంత్రి కేటీఆర్ మ‌రో రికార్డ్..!

మ‌హిళ‌ల సాధికార‌త కోసం రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహ‌బ్ మొద‌టిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌తో ఒప్పందం చేసుకోవ‌డం ద్వారా వీహ‌భ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్‌ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి …

Read More »

చిక్కుల్లో ఈడీ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కార‌ణ‌మిదే..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కొట్టేసింది. అయితే, జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఒక్కొక్క‌టిగా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసులు వీగిపోతుండ‌టంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు హ్యాప్పీగా ఉన్నారు. see …

Read More »

2019లో జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయం..! కార‌ణాలు చెప్పిన న‌టుడు శివాజీ..!!

సినీ న‌టుడు శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, సినీ న‌టుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి మాట్లాడారు. నాడు విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభిస్తున్న త‌రుణంలో, వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఏపీకి ద‌క్కాల్సిన ఫ‌లాల గురించి వెలుగెత్తి చాటార‌న్నారు. అలాగే, …

Read More »

ఓటుకు నోటు కేసులో హైకోర్టు చంద్ర‌బాబును నిర్దోషిగా ప్ర‌క‌టించింది..!!

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్ర‌క‌టించింద‌ని ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో రాజీప‌డ్డార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండించారు. అస‌లు చంద్ర‌బాబు త‌న‌పై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష …

Read More »

కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియ‌స్‌..!!

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ శ్యాంబుపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కాగా, ప‌త్తికొండ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ చెరుకుల‌పాడు నారాయణ‌రెడ్డి హ‌త్య కేసులో కేఈ శ్యాంబాబుతో స‌హా మ‌రో ఇద్ద‌రిని పోలీసులు నిందితులుగా చేర్చిన విష‌యం తెలిసిందే. ఇన్ప‌టికే వీరిని అరెస్టు చేయాల‌ని డోన్ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది కూడాను. అయితే, డోన్ న్యాయ స్థానం కేఈ శ్యాంబాబును నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసులో అరెస్టు చేయాల‌ని ఇచ్చిన …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూట‌ర్న్

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే స‌ర్వేల పార్టీ… నాయ‌కుల ప‌ని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో స‌ర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు… దాని ప్ర‌కారం వారికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంవ‌త్స‌ర స‌మ‌యం ఉంది .కాని ఇప్ప‌టి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం క‌ష్ట‌ప‌డ‌తున్నారు. రాయ‌బారాలు చేస్తున్నారు పార్టీ అధినేత‌ల‌తో.. అయితే వైసీపీ …

Read More »

చంద్రబాబు గురించి బీభత్సమైన స్టోరీ చెప్పిన జగన్..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అటు మోడీ ప్ర‌భుత్వంపై, ఇటు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విరుచుకుప‌డ్డారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును దుయ్య‌బ‌ట్టారు. మోడీ, చంద్ర‌బాబు క‌లిసి ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌న్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్ర పెద్ద‌ల‌వ‌ద్ద సాగిల‌ప‌డి.. ప్ర‌త్యేక హోదా కావాల‌న్న ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను …

Read More »

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి చిత్రం రిలీజ్‌కు ముందు 160 కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింద‌ని, టాలీవుడ్‌లో 20 శాతం అనే అసోసియేష‌న్ ఉంద‌ని, ఎవ‌రైనా సినిమా వ‌ల్ల 20 శాతం న‌ష్టపోతే 80 శాతం హీరోకానీ, డైరెక్ట‌ర్‌కానీ ఇవ్వాల‌నేది ఆ అసోసియేష‌న్ నిర్ణ‌యించింద‌న్నారు. ఈ నిర్ణ‌యం మేర‌కు మీరు ఎంత మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat