వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికి 99వ రోజు ప్రకాశం జిల్లాలో ముగిసింది.ఈ రోజు ప్రజసంకల్ప యాత్రలో వై ఎస్ జగన్ 16.2కిలోమీటర్ల నడిచారు.కాగా ఇప్పటివరకు జగన్ మొత్తం 134౦ కిలోమీటర్ల నడిచారు. see also :చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!! ఈ క్రమంలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రేపు వందో రోజు.. …
Read More »చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తోపాటు పార్టీ నేతలు కూడా హ్యాప్పీగా ఉన్నారు. జగన్ అంత హ్యాప్పీగా ఉండటానికి అసలు కారణం ఏంటని అనుకుంటున్నారా..? ఇందూ టెక్పై మారిషస్ కంపెనీ అంతర్జాతీయ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దాంతో పచ్చ మీడియా వైఎస్ జగన్పై ఓ రేంజ్లో విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ ప్రచారమే వైఎస్ జగన్కు ప్లస్గా మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. see also : దర్జా …
Read More »2019లో హిస్టరీ రిపీట్స్..!! ”ఇది ఫిక్స్”
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ప్రకాశంజిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలతోపాటు ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి …
Read More »సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులు, పేదలపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై చిన్నచూపు ఉన్న విషయం ఇది వరకే రుజువైన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తన గత తొమ్మిదేళ్ల పదవీ కాలంలో రైతులపై, పేదలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో అమలుకాని ప్రజాకర్షక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. see …
Read More »కాంగ్రెస్ తెలంగాణ శత్రువు.. మంత్రి జగదీశ్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి శత్రువుగానే వ్యవహరించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..కాగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పై ఎక్కడా ప్రేమ లేదని అన్నారు.అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడం లేదన్నారు.జైరాం రమేష్ తెలంగాణ ప్రాంతం ఒక్కటి ఉందని కూడా గుర్తించలేదని మండిపడ్డారు. see also :బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. …
Read More »బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దెబ్బ అధికార టీడీపీకే కాంకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా తగులుతోంది. జగన్ తన పాదయాత్రలో ఎదురవుతున్న ప్రజల సమస్యలనే అజెండాగా మార్చుకొని పక్కా హామీలు ఇస్తున్నారు. ఇక మరో ప్రధాన విషయం ఏంటంటే ఏపీలో తాజా రగడ ప్రత్యేకహోదా పై అయితే జగన్ మరింత దూకుడు ప్రదర్శింస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తుండగా.. ఇప్పటికే ఏపీలో …
Read More »ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …
Read More »రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »పవన్ కల్యాణ్పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. .. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్సీ ఏర్పాటు …
Read More »”ఓటుకు నోటు బాబు.. ప్యాకేజీ పవన్”ల లక్షల కోట్ల అవినీతిని ఏకి పారేసిన కత్తి..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని సినీ క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి ఇస్తున్న లక్షల కోట్ల నిధులను తమ స్వార్ధం కోసం పక్కదారి పట్టించడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చాణక్యతకు పదునుపెట్టారని.. చంద్రబాబు లక్షల కోట్ల అవినీతిపై కత్తి మహేష్ …
Read More »