Home / POLITICS (page 503)

POLITICS

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!? ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు త‌ప్ప‌దా..? అందుకే ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య‌ను వ్యూహాత్మ‌కంగా తెర‌పైకి తెచ్చారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూస‌లేం మ‌త్త‌య్య ..తాను అప్రూవ‌ర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, న‌న్ను ఏపీ సీఎం …

Read More »

ఫ్లాష్ న్యూస్‌.. పీకే ఫైన‌ల్ స‌ర్వే.. 175 సెగ్మెంట్స్ రిజ‌ల్ట్స్ అవుట్‌..!

ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేక‌హోదా కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టి నుండి రాష్ట్ర రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిపోయింది. ఇక ప్ర‌స్తుత ప‌రిణామాల క్ర‌మంలో ఏపీలో జ‌నం నాడికోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఫైన‌ల్ స‌ర్వే రిపోర్ట్ ఇప్పుడు మ‌రింత ర‌చ్చ‌లేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్ర‌బాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుండి పీకే త‌న …

Read More »

ఏపీ స‌చివాల‌యం సాక్షిగా మ‌రో అన్న‌దాత‌పై దాడి..!!

రైతుపై మ‌రోసారి దౌర్జ‌న్యం జ‌రిగింది. వెల‌గ‌పూడికి చెందిన గ‌ద్దె మీరా ప్ర‌సాద్ అనే రైతు త‌న పొలంలో ర‌హ‌దారి నిర్మాణం జ‌ర‌ప‌డానికి వీల్లేద‌ని అడ్డుకున్నందుకు పోలీసులు అత‌న్ని చొక్కా చిరిగేలా కొట్టారు. సాక్ష్యాత్తు సీఐ సుధాక‌ర్‌బాబు రైతుపై చేయి చేసుకున్నాడు. అంత‌రం బ‌ల‌వంతంగా అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో రైతు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌డంతో పోలీసులు వెళ్లిపోయారు. త‌న‌కు అన్యాయం చేస్తే పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని రైతు మీరా …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభంకార్డు..!!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అటు పొలిటిక‌ల్ కెరియర్‌తోపాటు, ఇటు సినీ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిపోయిన‌ట్టేనా..!! ఇప్పుడిదే అంశం సోష‌ల్ మీడియాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? …

Read More »

ఈ రోజు నుంచే కాంగ్రెస్‌ ‘ప్రజా చైతన్య యాత్ర’

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ రోజు (  సోమవారం ) శ్రీకారం చుడుతోంది.టీ కాంగ్రెస్   ముఖ్యనేతలంతా కలసికట్టుగా పాల్గొంటున్న బస్సు యాత్ర చేవెళ్ల బహిరంగసభతో ప్రారంభం కానుంది. మొదటి విడత యాత్రను తొమ్మిదిరోజులపాటు నిర్వహించనుంది. see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నుంచే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఈసారి కూడా …

Read More »

ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు. see also :మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. …

Read More »

మోత్కుప‌ల్లిపై చ‌ర్య‌ల‌కు జంకుతున్న బాబు..కార‌ణం ఇదే

ఔను. తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ ఇది. పార్టీ జెండా పీకేయ్యాల‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ స‌ద‌రు నాయ‌కుడిపై చ‌ర్య తీసుకునేందుకు…పార్టీ అధినేత అయిన చంద్ర‌బాబు జంకుతున్నారు. ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేస్తే..త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందో అని వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ బాబును ఆ స్థాయిలో వ‌ణికిస్తున్న నాయ‌కుడు ఎవ‌రంటే..టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు see also : సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం … see also …

Read More »

టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న కాంగ్రెస్‌, టీడీపీ నాయ‌కులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజనతో డీలా పడిపోయిన‌ అనేకమంది సీనియ‌ర్ నేత‌లు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …

Read More »

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌  ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్ర‌ముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్ర‌త్యేక హోదాపై నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా …

Read More »

జగన్‌కు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందా.. సోష‌ల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!

ఏపీ రాజకీయాల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat