Home / POLITICS (page 505)

POLITICS

ప్ర‌జ‌ల‌కు వైసీపీ, జ‌న‌సేన అవ‌స‌రం లేదు.. టీడీపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన పార్టీల అవ‌స‌రం లేద‌ని రాష్ట్ర కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని, జ‌గ‌న్ చేసిన పాపాలు ఐఏఎస్ అధికారుల‌ప‌ట్ల శాపాలుగా మారాయ‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. see …

Read More »

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గెలిపించేది ఏమిటంటే..!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న రాజ‌కీయ హ‌డావుడి నేప‌థ్యంలో…ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారు తాము అధికార టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టిపోటి ఇస్తామ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌ద్దె దించుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారు. అయితే ఈ ప‌రిణామాన్ని రాజ‌కీయ‌వ‌ర్గాలు తేలిక‌గా కొట్టిపారేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార‌థ్యంలోని స‌ర్కారే తిరిగి అధికారంలోకి రానుంద‌ని, ముఖ్య‌మంత్రిగా మళ్లీ కేసీఆర్ ప‌గ్గాలు చేప‌డుతార‌ని విశ్లేషిస్తున్నారు. see also :టీడీపీకి మరో …

Read More »

బ‌స్సుయాత్ర‌కు ముందే..కాంగ్రెస్‌లో ఓట‌మి భ‌యం

చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రు అన్న‌ట్లుగా ఉంటూ ఎవ‌రికి వారు ముఖ్య‌మంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయ‌కుల‌ను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిబ‌స్సుయాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర‌పై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో డివైడ్ టాక్ వ‌స్తోంది. ఇంకా చెప్పాలంటే…అస‌లు పాద‌యాత్ర‌తో తాము సాధించేదేమీ లేద‌ని కొంద‌రు అంటున్నారు. see also : వరంగల్ నగరంలో …

Read More »

చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండే.. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుకు మిగిలేది బోడిగుండేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు. ఏపీలో బీజేపీ వెంట్రుక‌లాంటిద‌ని, ఒక‌వేళ మాకు న‌ష్టం జ‌రిగితే వెంట్రుక‌మాత్ర‌మే పోతుంది.. కానీ టీడీపీకి మాత్రం బోడిగుండే మిగులుతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి మాణిక్యాల‌రావు. see also : టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై … see also : ఎల్లో గ్యాంగ్‌ మైండ్ బ్లాక్ అయ్యేలా …

Read More »

జ‌గ‌న్ స్వార్థం వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారుల‌పై కేసులు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, నిన్న జ‌రిగిన మీడియా స‌మావేశంలో మంత్రి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవ‌లం ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ‌ల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లార‌న్నారు. జ‌గ‌న్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, ప‌రిధిదాటి మాట్లాడుతున్నార‌న్నారు. ఐఏఎస్ అధికారుల‌పై విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను …

Read More »

గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి , శేరిలింగంపల్లి,జూబ్లిహిల్స్ ,గోషామహల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.అందుకు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat