Home / POLITICS (page 511)

POLITICS

పవన్ కల్యాణ్ JFC కి ఉండవల్లి గుడ్ బై..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న జేఎఫ్‌సీకి రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స‌భ్యుడిగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, జేఎఫ్‌సీ వేదిక‌గా చంద్ర‌బాబు స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో పాల్ప‌డిన అవినీతిని ఎండ‌గ‌ట్టేందుకు, జేఎఫ్‌సీని వేదిక‌గా చేసుకుని చంద్ర‌బాబు అవినీతి లెక్క‌ల చిట్టా బ‌య‌ట‌కు తీద్దామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగ‌డుగునా అడ్డు తుగులుతున్నాడ‌ట‌. see also :అన్ …

Read More »

ప‌వ‌న్ కంటే ”ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌”..!! ఎందులో తెలుసా..??

ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్‌..! అంద‌రి ముందే ప‌రువు తీసుకున్నాడు..!! ఎందులో తెలుసా..?? అవును, ప‌వ‌న్ కంటే ఆంధ్రా ప‌ప్పే బెట‌ర్. అయితే, సోమ‌వారం సాయంత్రం జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశం వీడియో చూసిన వారంతా అంటున్న మాట ఇది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలో భాగంగా మాట్లాడుతూ.. లాస్ట్ బ‌డ్జెట్ సెష‌న్స్ ఇదే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం జ‌రిగిందా..? జ‌రిగింది. త‌రువాత …

Read More »

మోదీకి వైసీపీ భయపడుతుంది..! పవన్ కల్యాణ్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ నేతలు భయపడుతున్నట్లు తనకు అనిపించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ఇవాళ సాయంత్రం అయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ పార్టీ భయపడితే.. ఆ అవకాశం తెలుగు దేశం పార్టీకి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యంగ స్ఫూర్తిని హుందాగా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని చెప్పారు .ప్రధాని లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎంపీలు …

Read More »

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …

Read More »

జగన్ సవాల్ ను స్వికరిస్తున్నా.. పవన్ కళ్యాణ్

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. …

Read More »

మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌హోదా పై వ‌రుస‌గా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. స‌వాళ్ళ దెబ్బ‌కి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మ‌రోసారి దిక్కుమాలిన వ్యాఖ్య‌ల‌కు తెర‌లేపారు. ప్ర‌త్యేక‌హోదా పై జ‌గ‌న్ దూకుడు త‌ట్టుకోలేక పోతున్న‌ టీడీపీ బ్యాచ్ మొత్తం.. జ‌గ‌న్ పై ప‌వ‌ర్‌లెస్‌ అటాక్ మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …

Read More »

అవిశ్వాస తీర్మాణం.. ప‌వ‌న్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జ‌గ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్ ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాజ‌కీయంగా జ‌గ‌న్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను చాలా ఓపిక‌గా భ‌రించాడు గానీ వాటి పై స్పందించ‌లేదు. అయితే తాజాగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం చిత్త‌శుద్ధి ఉంటే.. …

Read More »

కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …

Read More »

ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేష‌న్.. జ‌గ‌న్ కూడా ఊహించ‌ని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు ఏపీ రాజ‌కీయాల్ని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశాయి. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జ‌గ‌న్ ప్రకటన చేసిన సంగ‌తి అందరికీ తెలిసిందే. జ‌గ‌న్ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు రంజుగా మార‌గా.. జ‌గ‌న్ మ‌రో ప్ర‌క‌ట‌న చేసి ర‌చ్చ‌లేపారు. కేంద్రం పై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంద‌ని.. టీడీపీ కూడా సిద్ధ‌మా …

Read More »

ఏపీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి….

ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat