ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »జగన్ పై జేసీ బ్రదర్ జీరోయిజం కామెంట్స్.. మీరు ఏకీభవిస్తారా..?
ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …
Read More »ఆంగ్ల పత్రిక తాజా సర్వే : 2019లో అధికారం ఎవరిదో తేల్చేసింది..!!
చలికాలంలోనూ.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఉత్తర భారతదేశంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఓ ఆంగ్ల పత్రిక 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్న అంశంపై సర్వే చేసింది. అంతగాక, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనతో ఎంత మేరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది ఈ సర్వే. ఈ సర్వేలోని పలు కీలక అంశాలు ఇలా ఉన్నాయి.. see also :జగన్ …
Read More »అతను ”ప్రజల జగన్ కాదు”.. ”ముద్దుల జగన్” అట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు ఏపీ మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి. కాగా, వీరు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. …
Read More »”పవన్ కళ్యాణ్ – చంద్రబాబు ప్యాకేజీ” బాగోతాన్ని ఆధారాలతో సహా రట్టు చేసిన టీడీపీ ఎంపీ..!!
ఎంతచాటు మాటు యవ్వారాలైనా.. సరే.. ఏదో ఒక సందర్భంలో బయట్టబయలు అవక తప్పదు. అందుకు పాలిటిక్స్ మినహాంపేమీ కాదు. పలువురు రాజకీయ నాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారి గత అనుభవాలు చెప్పే సందర్భంలో ఎన్నో రహస్యాలు బయటపడిన సందర్భాలు కోకొల్లలు. అయితే, ఇటువంటి బాగోతమే మళ్లీ బయటపడింది. ఇక అసలు విషయానికొస్తే.. సినీ నటుడు పవన్ కళ్యాణ్ అవినీతిపై ప్రశ్నిస్తానంటూ వచ్చి 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించిన విషయం …
Read More »ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ?
ప్రత్యేక హోదా జగన్ లాంటిది.. ప్యాకేజీ లోకేష్ లాంటిది..!! మీకు ఏది కావాలి ? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుతో సహా లోకేష్పై పంచుల వర్షం కురిపించారు. చంద్రబాబు ప్రత్యేక హోదాతోపాటు తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ఓ పక్క ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More »ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్ జగన్…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …
Read More »జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »