Home / POLITICS (page 519)

POLITICS

పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న …

Read More »

వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు …

Read More »

ప‌ప్పు అని టైప్ చేయ‌కుండానే ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు..! ఎలా..? ఎక్క‌డంటే..!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఇంట‌ర్‌నెట్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తే ఓ ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కుల ఫోటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారిద్ద‌రిలో ఒక‌రు తండ్రి అండ‌తో మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తుండ‌గా.. మ‌రొక‌రు ప్ర‌ధాన‌మంత్రి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారునుకోండి.. అది వేరే విష‌యం..!! ఇప్పుడు వీరిద్ద‌రిని ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న ఓ ప్రోగ్రామ్ లో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్లు విచ్చ‌ల విడిగా …

Read More »

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు

వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు. అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఫైర‌య్యారు. గాయ‌త్రి చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంచు మోహ‌న్‌బాబు చంద్ర‌బాబును ఇన్‌డైరెక్ట్‌గా ఏకి పారేశారు. see also : కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు.. అయితే, ముక్కు సూటి త‌నానికి మంచు మోహ‌న్‌బాబు మారుపేర‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. …

Read More »

ఏపీలో అస‌లు.. ప్ర‌తిప‌క్ష‌మే లేదు :మ‌ంత్రి సోమిరెడ్డి

కేంద్రాన్ని ప్ర‌త్యేక హోదా అడిగే ద‌మ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కి ఉందా..? అని ప్ర‌శ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారింద‌న్నారు. వైసీపీని ఏపీ నుంచి త‌రిమి త‌రిమి కొట్టాల‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని, విభ‌జ‌న హామీల‌పై …

Read More »

ఏడాదికి ముందే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతల పేర్లు, వారి స్థానాలు.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డితో పాటు కొందరు ముక్య నేతలు, మరికొందరు ఆశావహుల పేర్లున్న జాబితా టీపీసీసీ వర్గాల్లో కలకలం సృష్టించింది.దీంతో సోషల్‌ మీడియాలోని జాబితాకు, …

Read More »

‘జీరో’కు పడిపోయిన టీడీపీ గ్రాఫ్..! తాజా స‌ర్వేలో ఒక్క సీటునూ గెలవని వైనం..!!

ఏపీలో తాజా రాజ‌కీయా ప‌రిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు ప‌డిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మేనా..? ఇప్ప‌టి వ‌ర‌కు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్క‌సారిగా చ‌తిక‌ల‌బ‌డిందా..? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాజా స‌ర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, స‌ర్వేలో చేయించి మంత్రుల‌కు ర్యాంకులు ఇస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

”జ‌గ‌న్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సుప్రీం కోర్టు సీనియ‌ర్ అడ్వ‌కేట్ ర‌విశంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే గ‌త అధికార పార్టీలు, ఎల్లో గ్యాంగ్ పెట్టిన కేసుల నుంచి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పారు. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ఏపీ వ్యాప్తంగా ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. …

Read More »

నాడు వైఎస్‌ఆర్‌.. నేడు వైఎస్‌ జగన్‌ – 2019లో హిస్టరీ రిపీట్‌..!! ”ఇది ఫిక్స్‌”

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తిచేసుకునే దిశగా దూసుకెళ్తోంది. పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, …

Read More »

ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్ర‌జ‌లు హెచ్చ‌రిక‌..

అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat