Home / POLITICS (page 520)

POLITICS

2019 బిగ్ ఫైట్‌… దిక్కుతోచ‌ని స్థితిలో జంపింగ్‌ బ్యాచ్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాల‌కు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …

Read More »

బయటపడ్డ నమ్మలేని నిజాలు..!

త‌న‌కు తాను ఫైర్‌బ్రాండ్ నేత‌గా ప్ర‌చారం చేసుకుంటూ సీఎం కుర్చికి కొంచెం దూరంలో మాత్ర‌మే ఉన్న‌ట్లుగా భావించే ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చుక్క‌లు క‌నిపించ‌డం మొద‌లైంద‌ని అంటున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదులుకుని కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌కు ఆ పార్టీ మార్క్ షాక్‌లు త‌గులుతున్నాయని అంటున్నారు. దీంతో ఆయ‌న న‌డిచి కాంగ్రెస్‌లో చేరిన నేత‌లు ఇప్పుడు రేవంత్‌పై గుర్రుమంటున్నార‌ని స‌మాచారం. టీడీపీ వర్కింగ్ …

Read More »

టీడీపీ గ్యాంగ్‌ సిత్రాలు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలిచే రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా రాజ‌కీయ నాయ‌కుల పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విష‌యం పై.. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వచ్చే ఎన్నికల్లో పోటి ఎవరో…మీకు తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు కు చెందిన సీనియర్ రాజకీయవేత్త – టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు. మాజీ మంత్రిగా – ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే.అయితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా – టీడీపీ తరఫున ఆ …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అంత సీన్ లేదు..! సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముద్ర‌గ‌డ‌..!!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పార్టీ స్థాపించిన తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏర్పాటు చేయ‌నున్న జేఏసీ ( జాయింట్ యాక్ష‌న్ క‌మిష‌న్ )తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేకంగా ఒరిగేదేమీ ఉండ‌ద‌న్నారు. జేఏసీతో ప్ర‌త్యేక హోద అస‌లే రాద‌న్నారు. ఈ సంద‌ర్భంగానే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై కూడా మీడియాతో మాట్లాడారు. see …

Read More »

తుమ్మల మంచి డైనమిక్‌ మంత్రి..మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్‌బండ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. see also :నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోయే …

Read More »

”నాయ‌కుడికి”.. ”న‌ట నాయ‌కుడికి” తేడా ఇదేనేమో..!!

నాయ‌కుడికి.. న‌ట నాయ‌కుడికి తేడా ఇదేనేమో..!! అవును, ఇప్పుడు ఇదే న్యూస్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఓ సారి వెండితెరస్టార్, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్దిల వివ‌రాల‌పై ఓ చూపు చూద్దాం. see also : ఛీ..హీరో రాజ‌శేఖ‌ర్ ప‌రువు తీశాడు..!! వివ‌రాల్లోకెళ్తే..!! జ‌న‌వ‌రి 20, ఈ డేట్ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు, ప‌వ‌న్ క‌ల్యాణ్ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచు మోహన్ బాబు..!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మచారం. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మోహ‌న్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేసింది..? ప‌లాన పార్టీ అని మీకు …

Read More »

నా ఊపిరి ఉన్నంతవరకూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా… వైఎస్ జగన్

ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయ వంతంగా జరుగుతున్నది. ప్రజలు స్వచ్చందంగా వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత 4 ఏళ్లుగా టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యోలా జగన్ వివరిస్తున్నాడు. ఈ క్రమంలో 83వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దుండిగం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సాయంత్రం కావలి నియోజవర్గం బోడగుడిపాడు బహిరంగ …

Read More »

టీడీపీ కంచుకోట‌లో.. జ‌గ‌న్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతోంది. ఇక ప్ర‌స్తుతం రాయలసీమలో ఉన్న‌ నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat