కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్మెంట్ | ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడా.?
ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్) అవార్డులు | రేసులో టీడీపీ టాప్ |
గుండు కొట్టించుకున్న టీడీపీ ఎమ్మెల్యే
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు లోక్ సభలో నిరసనలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృధ్దే నా లక్ష్యం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన …
Read More »ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాదని.. ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం చేయాలని మండి పడ్డారు. తాజాగా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇకనైనా నోరుతెరవాలని.. లేకపోతే ఆంధ్రా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని.. ఏపీ ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు అవినీతిని పాలనను.. ఒక్కముక్కలో తేల్చేశారు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వం (బీజేపీ)తోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ) చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చిన విషయం విధితమే. వామపక్షాలు చేస్తున్న ఈ బంద్కు వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇప్పటికే తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను సైతం వామపక్షాల బంద్కు మద్దతు తెలిపే …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్మెంట్…ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడా..?
వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుండి తీవ్ర అవమానం జరిగింది. రాజమండ్రి కార్పోరేషన్ సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావుని గోరంట్ల నోటికొచ్చినట్టు తిట్టడంతో గందరగోళంగా తయారైంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ… తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. అయితే ఇదే విషయాన్ని గోరంట్ల కార్పొరేషన్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. తన నియోజకవర్గంలో నీకేం …
Read More »ఆ పోలీసుకు మంత్రి కేటీఆర్ ఫిదా…!
రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్కు రెడీనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన కామెంట్లకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాననే తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. `జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా …
Read More »