Home / POLITICS (page 527)

POLITICS

లగడపాటి సర్వేలో భూమా అఖిల ప్రియ గెలిసిందా..?..ఓడిపోయిందా…?

భూమా నాగిరెడ్డి ఫ్యామిలీ.. రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన కుటుంబాల్లో ఒకటి! 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి .. ఆయన భార్య శోభానాగిరెడ్డి గెలుపొందారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించగా… ఆమె స్థానంలో కుమార్తె అఖిల ప్రియ పోటీ చేసి గెలుపొందారు… తరువాత భూమా కుటుంబంలో మరో దారుణం జరిగింది. గత ఎడాది (2017 ) మార్చి నెలలో భూమా …

Read More »

బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తీ ఒక్క‌రికి ఇష్ట‌మైన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్ష‌కుల మ‌న‌సు గెల‌చుకున్న చిరంజీవి ప్ర‌జా సేవ చేయాల‌న్న సంక‌ల్ప‌తో ప్ర‌జారాజ్యం పార్టీని స్తాపించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురితో క‌లిసి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరువ‌ల్లే ప్ర‌జా రాజ్యం పార్టీ నామ‌రూపాలు లేకుండా పోయింద‌ని ప‌లువురి వ‌ద్ద చిరంజీవి …

Read More »

నారా చంద్ర‌బాబు ఆస్తి ”ల‌క్ష కోట్లు”..! ఇవిగో ప‌క్కా ఆధారాలు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌దే.. ప‌దే అనే మాట ఒక్క‌టే.. నేను అవినీతికి దూరం. నాదంతా ట్రాన్స్‌రెన్సీ. ప్ర‌తీ ఏటా ప్ర‌క‌టిస్తున్నాను క‌దా..! నా లాగే ప్ర‌తీ రాజ‌కీయ నాయ‌కుడు కూడా ఆస్తుల‌ను ప్ర‌క‌టించాలి అంటూ మీడియా ముందు ఊద‌ర‌గొడ‌తాడ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తీ సంవ‌త్స‌రం ప్ర‌క‌టించే ఆస్తుల లెక్క త‌రుగుతుందే త‌ప్పా.. పెర‌గ‌ను కాక‌.. పెర‌గ‌దు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. …

Read More »

రాహుల్ గాంధీ సర్వేలో జగ‌న్‌కు షాకింగ్ రిజల్ట్..! ఎవ‌రెవ‌రికి ఎన్ని సీట్లు..!!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ ప‌డుతున్న త‌రుణంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి బ‌లాబ‌లాలు ఎంత..? అధికార పీఠం ద‌క్కించుకునేది ఎవ‌రు అన్న అంశాల‌పై స‌ర్వేలు చేయ‌డాన్ని ముమ్మ‌రం చేశారు. రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే ఫ‌లితాలు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న ఏజెన్సీల ద్వారా చేసిన స‌ర్వే ఫ‌లితాలు మాత్రం టీడీపీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫ‌లితాలు సోష‌ల్ …

Read More »

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ..మంత్రి పోచారం

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ .. అభివృద్ధిని కోరుకొనే పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం దుర్కి, నసరుల్లాబాద్, బొమ్మనదేవపల్లి, అంకోల్, హాజీపూర్, మైలారం, అంకోల్ తండా, అంకోల్ క్యాంపు, నాచుపల్లి, మైలారం తండా, సంగెం, లింగంపల్లి తండా గ్రామాల నుంచి మొత్తం 2000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పోచారం …

Read More »

బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై

తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో …

Read More »

సానుభూతి మంత్రం సిద్ధం చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు సానుభూతి మంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, పాల‌కులు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించుకోవ‌డానికి, ఆకట్టుకోవ‌డానికి జ‌నాక‌ర్ష ప‌థ‌కాలు అమ‌లు చేస్తూనే వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని న‌మ్మిస్తుంటారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడుది అందెవేసిన చేయి అనే చెప్పుకోవాలి. అయితే, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడుకు సానుభూతి మంత్రం అవ‌స‌రం ఏముంద‌నేగా మీ …

Read More »

మాకు ఓట్లేయ‌కుంటే.. ప్ర‌జ‌లే సిగ్గుప‌డాలి..!!

కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌కు.. ఎన్నిక‌ల‌కు అస్స‌లు సంబంధం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కాగా, శ‌నివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. నేనేమనుకుంటున్నానంటే.. మీరు ఒక‌టి గుర్తుపెట్టుకోండి.. ఎన్నిక‌ల కోస‌మే ప‌నిచేసిన‌ప్పుడు ఫ‌లితాలు కాదు క‌దా..! భ‌విష్య‌త్తులో కూడా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌న్నారు. దేశంలో, ప్ర‌పంచంలో ఎక్క‌డా అమ‌లు కాని వినూత్న కార్య‌క్ర‌మాల‌ను ఏపీలో అమ‌లు ప‌రుస్తున్నామ‌న్నారు. ఇక ఎలెక్ష‌న్ అంటారా..? …

Read More »

టీ బీజేపీకి బిగ్ షాక్..టీఆర్‌ఎస్ లోకి సీనియర్ నాయకుడు..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్‌బై …

Read More »

జ‌గ‌న్‌ని క‌లిసిన గౌత‌మ్ రెడ్డి.. వెంట‌నే వంగవీటికి ఫోన్ చేసిన జ‌గ‌న్..!

విజ‌య‌వాడ‌ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat