మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేతల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …
Read More »జగన్కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్తఫా.. అలాంటి రోజే వస్తే.. రాజకీయాలకు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మళ్ళీ రాసుకోండహే..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా తమ బుర్రతక్కువ బుర్రలకు పని చెప్పి టీడీపీలోకి జంప్ అవనున్న వైసీపీ ఎమ్మెల్యే అంటూ పచ్చా రాతలు రాసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. గుంటూరులో …
Read More »చంద్రబాబును కలిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండహే..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్రబాబుతో కొద్దిసేపు ముస్తఫా భేటీ అయ్యారు. ఇక ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్దసేపు ముస్తఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్తఫా అంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. …
Read More »చంద్రబాబు అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వలసలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో అదే నిజమయ్యేలా ఉంది. ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో స్వల్పతేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. అత్యాసతో.. బాబు ఆపరేషన్ ఆకర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్రబాబు మాస్టర్ మైండ్ అని తెలుగు తమ్ముళ్లు సంకలు గుద్దుకున్నారు. …
Read More »జగన్.. జగన్.. జగన్.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్తరపోతున్నారు..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కోసం తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చిన జగన్ శనివారం యధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్రలో భాగంగా రైతుల కోసం మరో సంచలన హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …
Read More »నారా లోకేష్ చీకటి సర్వేలో.. టీడీపీ ఆశలు గల్లంతు..!! సీఎం ఎవరో తేలిపోయింది..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేయించిన సర్వేలో టీడీపీ ఆశలు గల్లంతయ్యాయి. అంతేకాక.. 2019లో అధికారంలోకి వచ్చే పార్టీ వివరాలు, ఎన్నిసీట్లు, ఎక్కడెక్క డ. ప్రజల ఆదరణ ఎవరిపై ఉంది అన్న అంశాలపై జరిగిన ఈ సర్వేలో సీఎం ఎవరో కూడా తేలింది. నారా లోకేష్ సర్వేలో …
Read More »లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే..ఇక కర్నూల్ జిల్లా వారిగ చూస్తే డోన్ నియోజక …
Read More »వైఎస్ జగన్ మీటింగ్లో.. టీడీపీ కార్యకర్త నవ్వులు.. పువ్వులు..!!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అడుగులో అడుగులు వేస్తూ నిరంతరం జగన్ వెంటే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సభలో పాల్గొన్న నెల్లూరు జిల్లా వాసి టీడీపీ కార్యకర్త …
Read More »పవన్ కల్యాణ్కు తిక్క ఉందా..? లేదా..? ఈ 33 అంశాలను పరిశీలిస్తే మీకే తెలుస్తుంది..!!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అదేనండీ.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్. ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ.. పవన్ కల్యాణ్కు మాత్రం సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆ డైలాగ్లోని లెక్క గురించి ఏమో కానీ.. తిక్క గురించి మాత్రం నేను చెప్పగలను …
Read More »లగపాటి సర్వే జోష్.. పీకే మాస్టర్ మైండ్.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపధ్యంలో సర్వే రిజల్ట్లు కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా లగడపాటి సర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మట్టి కరిపించింది. ఏపీలో టీడీపీ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు …
Read More »